పదేళ్ల ప్రగతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలి..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_దశాబ్ది ఉత్సవాల సంబరాలు అదిరిపోవాలి.. _ప్రతి కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించండి.. _ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యంతో కార్యక్రమాలు.. _నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన దశాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ పదేళ్ల ప్రగతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలని పటాన్చెరు […]

Continue Reading

చిట్కుల్ గ్రామంలో అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన

పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లె ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో 9 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. […]

Continue Reading

సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి : నియోజకవర్గం లోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని హజ్రత్ సయ్యద్ మురాద్ అలీషా దర్గా, హజ్రత్ సయ్యద్ నిజాముద్దీన్ షా దర్గా, చోటా మసీద్ ప్రాంగణాల్లో 4 లక్షల 50 వేల రూపాయల సొంత నిధులతో ఏర్పాటుచేసిన 40 సీసీ కెమెరాలను సోమవారం స్థానిక నాయకులు, మైనార్టీ మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. ఈ […]

Continue Reading

సవాళ్లను అధిగమిస్తేనే వ్యవస్థాపకులుగా రాణించగలరు’

_గీతం వీడీసీ కార్యశాలలో వక్తల అభిభాషణ పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యవస్థాపకులుగా రాణించాలంటే, అనునిత్యం ఎదురయ్యే ఆటుపోట్లను. అధిగమిస్తూ, సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నప్పుడే సాధ్యపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (సిడీపీ) గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ స్టార్టప్ స్కూల్’లో భాగంగా, సోమవారం ‘కార్పొరేట్ కరెక్ట్, స్టార్టప్ సిమ్యులేటర్’ కార్యక్రమాలను నిర్వహించారు. యువ పారిశ్రామికవేత్త క్రితీష్ కుమార్, అదానీ పోర్ట్స్, సెజ్ ఇన్నోవేషన్ మేనేజర్ […]

Continue Reading

ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_అమీన్పూర్ లో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి పురస్కరించుకొని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అమీన్పూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే […]

Continue Reading

ఎన్టీఆర్ కు నివాళ్ళు అర్పించిన గణేష్ ముదిరాజ్

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :  తెలుగు సినీ ప్రఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ లోని నడిగడ్డ తాండ రోడ్డులో గల ఆయన విగ్రహానికి బీజేపీ నేత గుండె గణేష్ ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.

Continue Reading

ముదిరాజ్ ల హక్కుల సాధనకై పోరాడాలి

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :  ముదిరాజ్ ల హక్కుల సాధనకై పోరాడాలని ముదిరాజ్ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశoలో ముదిరాజ్ లకు రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా జరుగుతున్న అన్యాయాలపై ముదిరాజు చైతన్య వేదిక ద్వారా శివముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన అఖిల పక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసి దల్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి , రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ ముదిరాజ్ […]

Continue Reading

విజయవంతంగా ముగిసిన కార్యశాల, ఫీల్డ్ విజిట్….

పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి : స్టార్టప్లు, వర్ధమాన పారిశ్రామికవేత్తలను సన్నద్ధం చేసే లక్ష్యంతో గీతం హెదరాబాద్లోని వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) నిర్వహిస్తున్న ఆరు రోజుల ‘సమ్మర్ స్టార్టప్ స్కూల్’లో భాగంగా ‘డిజెన్ థింకింగ్ వర్క్షాప్’తో పాటు ‘వెంచర్ ఫారెస్ట్ ట్రయల్స్’ పేరిట క్షేత్ర స్థాయి పర్యటన ఆదివారం విజయవంతంగా ముగిశాయి. సమస్య-పరిష్కార నెపుణ్యాలు, ఆవిష్కరణ వ్యూహాలతో కూడిన ఈ వర్క్షాప్ను వీడీసీ సీనియర్ వెంచర్ కోచ్ లు వాసుదేవ్ వంగర, యామిని రాపేటి నిర్వహించారు. క్షేత్ర పర్యటనను […]

Continue Reading

గీతమ్ సమ్మర్ స్టార్ట్-అప్ స్కూల్….

పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి : గీతం, హెదరాబాద్ లోని వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 31వ తేదీ వరకు ‘సమ్మర్ స్టార్ట్-అప్ స్కూల్’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గీతమ్ లోని ఈ-క్లబ్, ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు వీడీసీ సీనియర్ వెంచర్ కోచ్, కార్యక్రము నిర్వాహకుడు వాసుదేవ్ వంగర శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.పర్స్పెక్ట్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి […]

Continue Reading
డి ఆర్ ఓ ను సన్మానిస్తున్న పట్నం మాణిక్యం.

డిఆర్ఓ ను సన్మానించిన పట్నం మాణిక్యం.

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : డిఆర్ఓ గా పదోన్నతి పొంది నియమితులైన మెంచు నగేష్ బుధవారం తన కార్యాలయంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం శాలువాతో సత్కరించి, పూలగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట మోహన్ రెడ్డి కందిమండల రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకృష్ణారెడ్డి , ప్రేమనందం పాల్గొన్నారు.

Continue Reading