జూన్ 3న గీతం 14వ స్నాతకోత్సవం…

– ముఖ్య అతిథిగా ఐఎస్ఓ వ్యవస్థాపక డీన్, గౌరవ డాక్టరేట్ అందుకోనున్న గోరటి వెంకన్న పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 14వ పట్టాల ప్రదానోత్సవం (స్నాతకోత్సవం) జూన్ 3, 2023న (శనివారం) హెదరాబాద్ మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించనున్నట్టు గీతం హెదరాబాద్ ప్రో వెస్ట్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు వెల్లడించారు.గీతం హెదరాబాద్ ప్రాంగణంలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సెన్ట్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్, అర్కిటెక్చర్ కోర్సులను 2022-23 విద్యా సంవత్సరం నాటికి పూర్తిచేసిన విద్యార్థులు, డిగ్రీలు, డిప్లొమోలు […]

Continue Reading

జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తో సమావేశమైన ఎమ్మెల్యే జిఎంఆర్

_డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని కార్పొరేటర్ల బృందం వినతిపత్రం అందించారు.మంగళవారం హైదరాబాదులోని బల్దియ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డిలతో కలిసి కమిషనర్ లోకేష్ కుమార్ తో […]

Continue Reading

చివరి దశలో మన ఊరు మన బడి పనులు

_పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరి మనబడి కార్యక్రమం ద్వారా పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మన ఊరు మన బడి ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై మంగళవారం ఉదయం పటాన్చెరు మండల పరిషత్ సమావేశం మందిరంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ […]

Continue Reading

గీతమ్ స్మార్ట్ ఐడియాథాన్ -2023

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి ఐడియా పీచింగ్ పోటీ స్మార్ట్ ఐడియాథాన్-2023’ని ఆగస్టు 24-25 తేదీలలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీల సంయుక్త సౌజన్యంతో దీనిని నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక ఆవిష్కరణల ద్వారా స్థిరమైన, స్థితిస్థాపకంగా ఉండే కమ్యూనిటీలను నిర్మించడంలో సహాయపడే స్టార్టన్లలో పనిచేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా వారు పేర్కొన్నారు.ఇందులో ఎంపికైన వారికి […]

Continue Reading

బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అన్నదానం

  శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :  ప్రముఖ సంఘ సేవకులు స్వర్గీయ బోయిని లక్ష్మయ్య యాదవ్ ఆరవ వర్ధంతి సందర్భంగా బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అనుష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో హఫీజ్ పెట్ గ్రామంలో ఉచిత వైద్య, రక్తదాన మరియు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా దాదాపు 200 మందికి ఉచిత వైద్యంతో వివిధ రకాల టెస్టులను మరియు మందులను ఉచితంగా ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్ వారికి దాదాపు 80 […]

Continue Reading

తెలుగు సమాజం ఒక ఉత్తమ విద్యావేత్త, కథారచయిత ను కోల్పోయింది

  శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :  ప్రముఖ కథా రచయిత, అధ్యాపకులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి మరణించడం తెలుగు సాహిత్యానికి తీరని లోటని. సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖ అధ్యక్షులు దార్ల వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పని చేశారని. ఆ సమయంలో బిఏ, ఎంఏ తెలుగు విద్యార్థులకు ఎన్నో ఉత్తమమైన పాఠ్యాంశాలను రూపకల్పన చేశారని తెలిపారు. ఆయన అనేక కథలు రాశారని […]

Continue Reading

ఎన్ఎమ్ఆర్ యువసేనలో చేరిన_ పటాన్చెరు విశ్వకర్మ సంఘం ఇన్చార్జ్ నారాయణ చారి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎన్ఎంఅర్ యువసేన ఆధ్వర్యంలో నిర్బహిస్తున్న సేవాకార్యక్రమాలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. ఎన్ఎమ్అర్ యువసేన నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాగులపల్లి కి చెందిన విశ్వకర్మ సంఘం పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి నారాయణ చారీ ఎన్ఎంఅర్ యువసేన లో చేరారు. బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ఆయనను సాదరంగా యువసేనలోకి ఆహ్వానించారు,ఈ సంధర్బంగా నీలం మధు మాట్లాడుతూ కష్టాలలో ఉన్న […]

Continue Reading

గీతమ్ లో జాతీయ పరిశోధనా సింపోజియం…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆర్కిటెక్చర్ లో పరిశోధనను పెంపొందించడానికి జూలై 20-21 తేదీలలో ‘విద్యార్థుల కోసం నేషనల్ రీసెర్చ్ సింపోజియం’ను గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హెదరాబాద్ నిర్వహించనుంది. ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకురాలు ప్రొఫెసర్ కుర్రి శ్రీ స్రవంతి శుక్రవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు.కళ, వాస్తుశిల్పం ద్వారా నగరాల గుర్తింపు; నిర్మాణ సంస్కృతి, వారసత్వ నిర్వహణ, పర్యావరణ సామర్థ్యం, స్థిరమైన భవిష్యత్తు; సమకాలీన నిర్మాణ పద్ధతులు, వాస్తుశిల్పంలో వైవిధ్యం వంటి […]

Continue Reading

వీఆర్ఏల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

_అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఉద్యోగాల సంక్షేమంతో పాటు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అత్యుత్తమ వేతనాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పటాన్చెరు మండల వీఆర్ఏల ఆధ్వర్యంలో […]

Continue Reading

యాదమ్మ మహిపాల్ రెడ్డి పుణ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..మహమ్మద్ షకీల్ లడ్డు మైనారిటీ నాయకుడు పటాన్ చెరు..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మరో వసంతం నిండిన యాదమ్మ మహిపాల్ రెడ్డి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు వెలువేత్తాయి, ఈ ప్రత్యేక రోజు వారి జీవితంలో మరుపురాని రోజులలో ఒకటిగా ఉండాలని వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు మైనారిటీ నాయకుడు మహమ్మద్ షకీల్ లడ్డు తెలిపారు, ఎమ్మెల్యే నివాసంలో పుణ్య దంపతులకు పూలమాలతో సన్మానించి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు . ఈ సందర్భంగా షకీల్ లడ్డు మాట్లాడుతూ అవధులు లేని ప్రేమానురాగాలతో వారి జీవితం ఆనందంగా […]

Continue Reading