జిన్నారం మండల్ మంగంపేట గ్రామంలో నిరుపేద మంగలి నర్సమ్మ చనిపోవడం తో వారిది పేద కుటుంభం కావడం తో వారు అంతక్రియలకు ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో వారు ఎన్ఎంఎం యువసేన సభ్యులు లను కలసి తెలపడంతో వారుచిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారికి చెప్పడంతో వారు స్పందించి 5,000 ఐదు వేలరూపాయల ఆర్దిక సాయం అందజేశారు .స్థానిక వార్డ్ నంబర్ పంబలా గణేష్ చేతుల మీదగా వారి కుమారుడు మంగలి స్వామి కి 5,000 ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాచబోయిన శ్రీశైలం నాయికోటి లక్ష్మన్ పంబలా రతన్ చాకలి కుమార్ ,కృష్ణ ఉట్ల మంగలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…