శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ బిజెపి నాయకులు, మక్త మహబూబ్ పేట్ కు చెందిన నరేష్ చారీ జన్మదిన వేడుకలు సోమవారం రోజు శేరిలింగంపల్లి లోని బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా నరేష్ చారీ ని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో బిజెపి సీనియర్ నాయకులు నాగరాజ్ యాదవ్ గుండె గణేష్ ముదిరాజ్ ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ జాజిరావు శీను సారా రవీందర్ గంగారాం మల్లేష్ జాజిరావు రాము , శ్రీనివాస్ యాదవ్, రాజేందర్ వర్మ, దుర్గేష్, రాము, అంజయ్య, పద్మ, రేణుక రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…