_సూసైడ్ నోట్ లో స్పష్టంగా తెలిపిన అన్నదమ్ములు యాదిరెడ్డి , మహిపాల్ రెడ్డి లు
మనవార్తలు ,మేడ్చల్ జిల్లా :
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం , అమ్మ ప్రేమ లేదని తమ చావుకు ఎవరు కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి 34 సం”లు, మహిపాల్ రెడ్డి 29 సం”లు రాంపల్లి దాయరా గ్రామానికి చెందిన యాదిరెడ్డి అతని తమ్ముడు మహిపాల్ రెడ్డి లు గత 9 నెలల క్రితం యాదిరెడ్డి , మహిపాల్ రెడ్డి ల తల్లి ప్రేమిలా అనారోగ్యంతో మృతి చెందడంతో తట్టుకోలేని కొడుకులు చివరకు సూసైడ్ నోట్ రాసి యాదిరెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు , తమ్ముడు మహిపాల్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు , సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమ్మిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…