Telangana

మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య విభేదాలు పెడుతుందని_మొహ్మద్ జవాద్ అహ్మద్

 ఖమ్మం

ఖమ్మం ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి ముస్లిం మతాపెద్దలతో సహా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరై ప్రసంగించారు. మొహ్మద్ జవాద్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సభలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య విభేదాలు పెడుతుందని ప్రత్యేకంగా ముస్లింల పట్ల వివక్షత చూపిస్తూ పాలన సాగిస్తుందని.ఆరోపించారు.ఇటీవల అస్సాంలో జరిగిన సంఘటన యావత్ ప్రపంచం చూసింది. అక్కడ గళం విప్పి మాట్లాడిన ముస్లిం మేధావి మౌలానా ఖెలీక్ సిద్దిక్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విభజించి పాలించు అనే సూత్రాన్ని బిజెపి ప్రభుత్వం అక్షరాల పాటిస్తుందని అన్నారు. స్వతంత్ర భారత్లో అందరికి సమాన హక్కులు కల్పించబడ్డాయని.వర్గాలుగా చేయటం మంచి పద్ధతి కాదన్నారు. చట్టాలు తెచ్చి రైతులిబ్బంది కలిగిస్తున్నారని.వారిపైనే దౌర్జన్యం చేస్తున్నారని ఇది ప్రజా క్షేమం కాదన్నారు.మతపెద్దలు మాట్లాడుతూ దేశంలో ఏ వర్గాన్ని అన్యాయం జరిగినా మేము వారి పట్ల గళం విప్పి అన్యాయాన్ని వ్యతిరేకిస్తామని అన్నారు.

మాటపెద్దలపైన జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని హెచ్చరించారు.సభలో పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు ముక్త కంఠంతో జరుగుతున్న దౌర్ర్జన్యాలను ఖండిస్తూ మాట్లదారు. భారీగా జరిగిన కార్యక్రమంలోమౌలాన సయీద్ అహ్మద్ ఖాస్మి.మౌలానా అబ్దుల్ గాని.మౌలానా ముజీబ్.యండి .అబ్రార్.అబ్దుల్ రావూఫ్ ఖాన్.నాయకులు భాగం హేమంతారావు. దుర్గాప్రసాద్. శ్రీనివాసరావు.సీతయ్య. భాస్కరరావు.ఖదీర్.పాషా. ఖాలక్.ఇమ్రాన్. ఆశిష్.అజీజ్ తదితరులు పాల్గొన్నారు.సంఘీభావంగా ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

 ఖమ్మం,ముస్లిం ,మొహ్మద్ జవాద్,మొహ్మద్ జవాద్,బిజెపి,

Ramesh

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

2 minutes ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

7 minutes ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

8 minutes ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

12 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

15 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago