politics

వనజ కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

వనజ కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…..
చందానగర్:
చందానగర్ హుడా కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన వనజ కోవిడ్ హాస్పిటల్ ను శుక్రవారం రోజు శేరిలింగంపల్లి  ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం అయన మాట్లాడుతూ…… కరోనా మహమ్మారి పట్టిపిడుస్తున్న ఈ  సమయంలో లో ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించి, వైద్య సేవాలు అందించడం అభినందనీయం అని అయన కొనియాడారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని, రోగులకు ఏ ఇబ్బందులు రాకుండా చూసువాల్సిన బాధ్యత హాస్పిటల్ నిర్వాహకుల పై ఉందని అయన అన్నారు.
ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరారు. ప్రజలు ఎవరు కూడా అధైర్య పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హాస్పిటల్ నిర్వకులు కే ఎల్ మూర్తి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ లో కోవిడ్ కు ప్రత్యేకంగా హాస్పిటల్ ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ కు సంబందించిన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో వున్నాయి అని తెలిపార. రోగులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని, నిరభ్యంతరంగా తమ హాస్పిటల్ కు రావొచ్చునని చక్కటి ఆరోగ్యం తో తిరిగి వెళ్లవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమం లో హాస్పిటల్ నిర్వాహకులు  డాక్టర్ వనజ, డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago