మనవార్తలు ,పటాన్ చెరు:
జాతీయస్థాయి క్రీడలకు పటాన్చెరు వేదికగా నిలవడం సంతోషకరమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఈ నెల 18వ తేదీన పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగిలో నిర్వహించనున్న జాతీయస్థాయి కరాటే కుంగ్ ఫు టోర్నమెంట్ పోస్టర్ ను ఆదివారం తన నివాసం లో ఆవిష్కరించారు. ఆత్మ రక్షణకు కరాటే ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి, మేరాజ్ ఖాన్, అమీన్ పూర్ మండల అధ్యక్షులు ఈర్ల రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, రామకృష్ణ, అబెద్, పోటీల నిర్వాహకులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…