మనవార్తలు , శేరిలింగంపల్లి :
నవతెలంగాణ దినపత్రిక 7 వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన ప్రత్యేక సంచికను సోమవారం రోజు 76 వ స్వాతంత్ర్య వజ్రోత్సవంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె నివాసంలో ఆవిష్కరించారు. పత్రిక ముందు ముందు మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ ఆవిష్కరణలో గచ్చిబౌలి డివిజన్ ఇంచార్జి మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా స్టాఫర్ సైదులు, శేరిలింగంపల్లి రిపోర్టర్ నర్సింలు ముదిరాజ్, మణికొండ రవి, చందానగర్ లక్ష్మీ కాంత్ లు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…