హైదరాబాద్ మణికొండ అల్కాపూర్ టౌన్ షిప్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆలీవ్ మిఠాయి షాప్ ను మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ప్రారంభించారు .అలీవ్ తో తయారు చేసిన స్వీట్స్, కారా టేస్ట్ ను మణికొండ ప్రజలకు అందించేందుకు షోరూంను ఏర్పాటు చేసినట్లు అలీవ్ మిఠాయి ఛైర్మన్ దొరరాజు తెలిపారు. మిని ఇండియాగా ఉన్న మణికొండ ప్రజలు తమను ఆదరించాలని కోరారు.
స్వీట్ లవర్స్ కోసం మోతీచూర్ లడ్డుతో పాటు అన్ని రకాల స్వీట్స్ పై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు దొరరాజు తెలిపారు . పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నంగా కాగితంతో తయారు చేసిన బ్యాగులలో స్వీట్స్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు . పాలిధిన్ కవర్లకు స్వస్తి పలికి కేవలం పేపర్ తో తయారు చేసిన బ్యాగులు , జ్యూట్ బ్యాగులతో మాత్రమే మిఠాయిలను అందిస్తున్నామన్నారు . పండుగలు, ఫంక్షన్లు , ఇతర కార్యక్రమాలకు ప్రత్యేకంగా గిఫ్ట్ ఫ్యాకులను అందిస్తున్నట్లు దొరరాజు తెలిపారు .
ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ తో పాటు కౌన్సిలర్లు నవీన్ , లక్ష్మీనారాయణలతో పాటు అక్కాపూర్ టౌన్ షిప్ ప్రెసిడెంట్ శంకర మహదేవ్, సెక్రటరీ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు .
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…