పటాన్ చెరు :
ఎవరికి కష్టమొచ్చినా, ఏ అవసరం ఉన్నా నేనున్నా మీకు అండగా అంటూ అందరి కోరికలు, బాధలు తీరుస్తున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్.
సంగారెడ్డి జిన్నారం ఉట్ల గ్రామంలో చాకలి యశ్వంత్ ( 12) తల్లిదండ్రులు ఇద్దరు లేకపోవడంతో నీలం మధు ఉట్ల గ్రామానికి ఒక కార్యక్రమనికి వచ్చినపుడు యశ్వంత్ యొక్క భాధ, గ్రామంలో లో తోటి స్నేహితులు సైకిల్ తొక్కుతూ తిరుగుతున్నారు. తనకు ఒక సైకిల్ ఇప్పిచండి అని యశ్వంత్ కోరాడు. వెంటనే ఎన్.ఎం.ఎం యవసేన సభ్యులు బాలుడి భాదను చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ కు తెలపడం తో స్పందించి న ఆయన కొత్త సైకిల్ ఇప్పించారు.
ఈ సైకిల్ ను జిన్నారం మండల్ వైస్ ఎంపీపీ గంగూ రమేష్ ముదిరాజ్ చేతుల మీదగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిన్నారం మండల్ ఎన్.ఎం.ఎం యువసేన నాయకులు సుంకరబోయిన మహేష్ పూజరి రాజు మాజీ వార్డ్ నంబర్ కొరివి దేవేందర్, బొగురు రాజు, విరబోయిన సాయి, యెంకిరి గారి రవి ,కమ్మరి ప్రవీణ్ చారి, వడ్ల శ్రీనివాస్ చారి వనం ప్రవీణ్ యాదవ్ ,అది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…