మనవార్తలు శేరిలింగంపల్లి :
కార్తీక మాసం సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవం లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ కి చెందిన నిర్మల కోలాటం గ్రూప్ సభ్యులు కోలాటo మాస్టర్ ప్రణవ్ గణేష్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. తమ కోలాటo కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రoలోనే ఎంతో ప్రతీస్తాత్మకంగా నిర్వహించే కోటిదీపోత్సవం లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అంతమంది పాల్గొనే పవిత్రపైన దీపోత్సవంలో పాల్గొని తమ కళా ప్రదర్శన తో ఆకట్టుకున్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…