పటాన్ చెరు మండలం భానూర్ గ్రామంలోని శ్రీ ధన మైసమ్మ అమ్మవారి బోనాల జాతరకు 15000 రూపాయలు విరాళం అందజేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలు ఈ సారి ఘనంగా జరుగుతుతాయిని అన్నారు తెలంగాణలో బోనాల పండగకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహిస్తారు. అమ్మారికి బోనాల సమర్పణ, పోతురాజుల నృత్యాలు, ఘటాల ఊరేగింపు, డీజే ఆటపాటలతో సందడిగా ఉంటుందని చల్లని తల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం.. అష్ట దేవతల్లో శ్రీ ధన మైసమ్మ భోనాలు అంగరంగ వైభవంగా జరపాలన్నారు. బోనాలు జాతరలో పాల్గొనే భక్తులు అందరు మాస్క్ లు మరియు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు . అమ్మవారు ప్రజలను సుఖసంతోషాలతో చల్లగా చూడాలని కాట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు .ఈ కార్యక్రమంలో నరేందర్, సతీష్, శివ, రామ్ దాస్, రాజేష్, నర్సింలు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…