మనవార్తలు ప్రతినిధి – మియాపూర్ :
బోనాల పండుగ సందర్భంగా మియాపూర్ స్టాలిన్ నగర్లోని ఎల్లమ్మ పోచమ్మ దేవాలయకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, టిపిసిసి జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్ మియాపూర్ స్టాలిన్ నగర్లో నిర్వహించిన బోనాల మహోత్సవానికి టెంపుల్ కమిటీ, అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్ గౌడ్, శంకర్ గౌడ్, నవీన్, పవన్ ఆహ్వానం మేరకు హాజరై నారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ప్రార్ధించారు. జగదీశ్వర్ గౌడ్ ను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో నల్ల సంజీవరెడ్డి, వీరేందర్ గౌడ్, మన్నేపల్లి సాంబశివరావు, దోర్నాల రవి కుమార్, యాకన్న , తాండ్ర రామచందర్ గౌడ్, సాయి గౌడ్, దస్తప్ప, రమేష్, ప్రసాద్, రామయ్య, కవిత , ఆంజనేయులు గౌడ్, ప్రదీప్, ప్రసాద్, మోహన్, రాజు, మాధవ, హన్మంతరావు, కృష్ణ గౌడ్ , చాకలి రాజు, మధు, చంద్ర మోహన్ రెడ్డి, లింగప్ప , లచ్చప్ప తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…