పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసి, తయారు చేసే సొంత సాంకేతికతను సాధించే లక్ష్యంతో మనదేశం ముందుకు సాగుతోందని రక్షణ రంగ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్త రాజేష్. ఎస్. కర్వాండే అన్నారు. గీతం. డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెద్దదాబాద్లో గురువారం ‘హవానా – 2.0’ పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ అంతర్ కళాశాల సాంకేతికోత్సవ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆయనమాట్లాడుతూ, విద్యార్థులకు ఏవైనా నినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు ఉండి, నాటికి నిధులు అవసరమైతేడీఆర్డీవోను సంప్రదించాలని వర్ధమాన ఇంజనీర్లకు సూచించారు. ఈ డీవోనిఫ్ నమూనా అధారిత న్యూట్ ల్యాబ్అభివృద్ధికి గీతం విద్యార్థులు సహకరించారని చెబుతూ, ఈ సందర్భంగా వారిని డీఆర్డీవో శాస్త్రవేత్త (ప్రశంసించారు.
నూతన సాంకేతికతలు నేర్చుకోవడానికి పానానా ఓ అద్భుత అవకాశంగా స్కూల్ ఆఫ్ బిజినెస్ డెరైక్టర్. ప్రొఫెసర్ కరుణాకర్.బి అభివర్ణించారు. నుంచి ప్రతి చోటా ఉందని, విద్యార్థులు దానిని అలవరచుకోవాలని రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ఉద్బోధించారు. ఈఈసీఈ విభాగం గురించి, నారు సాధించిన విజయాల గురించి ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ మాధవి తాతినేని వివరించారు. కార్యక్రము సమన్వయకర్తలు ఎం.వరేష్ కుమార్, డాక్టర్ డి.అనిత, ఎం.ప్రవీణ్ లతో పాటు జి-ఎలక్ట్రా అధ్యక్షుడు ఎం.ప్రవీణ్ తదితరులు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఆ తరువాత తెలుగు టెక్ టట్స్కు చెందిన సయ్యద్ హఫీజ్, వాసు టిక్ క్లోగ్స్క చెందిన నాసు గడ్డం తదితరులు విద్యార్థులతో విడివిడిగా ముఖాముఖి నిర్వహించారు. జంట నగరాలలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన దాదాపు 20 సాంకేతిక నమూనాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. పలువురు విద్యార్థులు. సాంకేతిక పత్ర సమర్పణ చేశారు. శుక్రవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…