Telangana

గీతం అధ్యాపకులకు భారీ ప్రాజెక్టులు, గ్రాంట్లు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో పనిచేస్తున్న అధ్యాపకులకు శాస్త్ర, సాంకేతిక పరిశోధనా మండలి (సెర్చ్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సెర్చ్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) నుంచి గణనీయమైన పరిశోధనా! గ్రాంట్లు మంజూర్నెట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ని రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిర్పేందు ఘోష్, ‘జీవ’ పారతో ప్రోటీన్ల శక్రత నియంత్రిత పరస్పర చర్య పరమాణువు నిర్మాణం, సెల్యులార్ ధర్మంలో దాని బెవిత్యం ,స్పెక్ట్రోస్కోపిక్, మెక్రోస్కోపిక్ అధ్యయనం’ కోసం రూ.33 లక్షల గ్రాంటును సెర్చ్ నుంచి పొందినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా, జీవ పొరలతో ప్రోటీన్ పరస్పర చర్యల వెనుక ఉన్న క్లిష్టమైన విధానాలను, సెల్యులార్ నితీరువాటి ప్రభావాన్ని పరిశోధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

రసాయన శాస్త్ర విభాగానికే చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నివేదిత సిక్టర్, ‘ఎలక్ట్రోకెమికల్ సీనో తగ్గింపు ప్రతిచర్య కోసం నూతన ఉత్ప్రేరకాల ఇంజనీరింగ్ చేయడానికి ఉపరితలం: సోరస్ ఎలక్ట్రోపై కలసికట్టు విధానాన్ని అర్థం చేసుకోవడం’ కోసం రూ.26. 410 లక్షల గ్రాంటును సెర్చ్ మంజూరు చేసిందన్నారు. కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అమరేంద్ర పొందేకు రూ.11.50 లక్షల గ్రాంలు ఐసీఎస్ఎస్ఆర్ ద్వారా మంజూరిందని ఆయన తెలిపారు. ‘తెలంగాణ, ఉత్తరప్రదేశలోని లింగ- క్లిష్ట జిల్లాలలో “బేటీ బచానో బేటీ పడావో పథకం ప్రభావంపై తులనాత్మక అంచనా’ పేరుతో ఈ పరిశోధన కొనసాగుతుందన్నారు.

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెస్లోని పాలిటికల్ సెన్ట్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుర్రం అశోకకు, ‘అట్టడుగు స్థాయి పాలనలో డిజిటల్ ఇండియా పాత్ర తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో పరిశోధనాత్మక అధ్యయనం’ పేరిట చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు నాలుగు లక్షల రూపాయల గ్రాంటును ఐసీఎస్ఎస్ఆర్ మంజూరు చేసినట్టు ప్రొఫెసర్ రావు వెల్లడించారు.ఈ పరిశోధనా గ్రాంట్లు వివిధ విభాగాలలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో గీతం, హెదరాబాద్ నిబద్ధతను సృష్టీకరిస్తుందన్నారు. విశ్వవిద్యాలయం, దాని అధ్యాపక సభ్యుల విజయాలు, జ్ఞానాన్ని పెంపొందించడానికి, క్లిష్టమైన సామాజిక సమస్యలను పరిష్కరించడంలో వారి అంకితభావానికి తార్యాణమన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

10 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

10 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

11 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

22 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago