-ఆతిథ్య ఉపన్యాసంలో గ్రామనర్ లీడ్ డేటా సెంటిస్ట్ ప్రవీణ్ కుమార్
పటాన్ చెరు:
వ్యాపార సమస్యను నిర్వచించడం , తగిన మోడళ్ళను ఎంచుకోవడం , పనితీరు కొలమానాలను ఉపయోగించి మూల్యాంకనం చేయడం , పరీక్షించిన మోడళ్ళతో పరిష్కారాలను రూపొందించడం వంటి వివిధ దశలలో డేటా అనలిటిక్స్ ప్రాధాన్యం పెరుగుతోందని గ్రామనర్ లీడ్ డేటా సెంటిస్ట్ ప్రవీణ్ కుమార్ వాసరి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని డేటా సెన్స్ విద్యార్థులకు ఆచరణాత్మక విద్యను అందజేయాలనే లక్ష్యంతో పారిశ్రామిక నిపుణులతో నిర్వహిస్తున్న ముఖాముఖిలో భాగంగా బుధవారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .
రోజువారీ వ్యాపార లావాదేవీలతో సమకూరుతున్న డేటాను విశ్లేషించి తగిన సూచనలు చేసే విధానాల గురించి ఆయన విడమరిచి చెప్పారు . తొలుత గణిత శాస్త్ర సీనియర్ అధ్యాపకుడు ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు అతిథిని విద్యార్థులకు పరిచయం చేశారు . డేటా సెన్స్కు పెరుగుతున్న ప్రాధాన్యతను ఆయన విద్యార్థులకు వివరిస్తూ , ఆ రంగ నిపుణుడితో ఏర్పాటు చేసిన ముఖాముఖిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా , అధ్యాపకులు డాక్టర్ శివారెడ్డి శేరి , డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డితో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…