మనవార్తలు,శేరిలింగంపల్లి :
చిన్నప్పటి నుండే ఇతరులకు సాయం చేయడం అలవర్చుకోవాలని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ఫాదర్ ఆంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి లు అన్నారు. తమ స్కూల్ లో థర్డ్ క్లాస్ చదువుతున్న సాయిభువనేశ్వర్ పుట్టినరోజు సందర్భంగా స్కూల్ లో పని చేస్తున్న ఆయమ్మ లకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో డబ్బులున్న వారు చాలా మంది ఉంటారు. కానీ ఇలా సాయం చేసే గుణముండదని, ఇలా ఒకరికి ఒకరు సాయం చేసుకుంటుంటే ధనిక పేద అనే భేదం ఉండదని అన్నారు. చిన్నప్పటి నుండి పిల్లలకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, ధానగుణo నేర్పించాలని పేర్కొన్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజుల పేరుతో డబ్బును ఆడంబరాలకు వెస్ట్ చేయకుండా, ఇలా సేవా కార్యక్రమాలకు ఉపయోవిస్తే సమాజానికి కొంత ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…