మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని కళాకృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘ ఓపెన్ మెక్ష్ ‘ కార్యక్రమాన్ని క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు . విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న నెపుణ్యాలను వెలికితీయడానికి దీనిని ఏర్పాటు చేశారు . పాటలు , నృత్యం , కవిత్వం చదవడం , సంగీతం , వాద్యపరికరాలను సృ జనాత్మకంగా వాయించడం , కథలు చెప్పడం , మె , మిమిక్రీ వంటి అనేక రకాల ప్రతిభను విద్యార్థులు ప్రదర్శించారు . స్టూడెంట్ లెఫ్ డెరైక్టరేట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ మాట్లాడుతూ , విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచేలా చెతన్యవంతులను చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు .
కార్యక్రమ నిర్వాహక విద్యార్థి స్నేహిత్ మాట్లాడుతూ , ‘ ఓపెన్ మెక్ష్ ఎల్లప్పుడూ సాంస్కృతికంగా సాధికారత కలిగిస్తుంద’ని అన్నారు . సుజయ్ ( సాంస్కృతిక ) మహీంద్రా ( మార్కెటింగ్ ) వివియన్ ( సాహిత్య ) శ్రేయ ( నృత్యం ) ఆదిత్య ( సంగీతం ) సింధు ( కళలు ) శ్రీహరి ( గ్రాఫిక్ డిజెన్ ) ఆయా బృందాలకు నాయకత్వం వహించగా , స్టూడెంట్ లెఫ్ అసోసియేట్లందరూ ఈ కార్యక్రమ విజయవంతానికి తమవంతు సహాయ సహాకారాలను అందించారు . నిర్వాహకులను అధ్యాపకులు ప్రశంసించడమే గాక , ఇటువంటి కార్యకలాపాల వల్ల సహజమైన ప్రతిభ ఉన్న విద్యార్థులు వెలికివస్తారని ఆశాభావం వెలిబుచ్చారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…