శేరిలింగంపల్లి :
మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపo నిర్వహించిన పూజకార్యక్రంలో శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యులు బిజేపి సీనియర్ నాయకులు బిక్షపతి యాదవ్ పాల్గొన్నారు. మక్త మహబూబ్ పేట్ బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ మరియు జాజిరావు శ్రీనివాస్. రవీందర్. రాము గౌడ్ పి. శ్రీనివాస్ గౌడ్ లు బిక్షపతి యాదవ్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గంగారాం మల్లేష్. జాజిరావు రాము. చంద్ర మసిరెడ్డి. జాజిరావు శ్రీధర్. సురేష్ గౌడ్ , రాజేందర్., నరేష్ చారీ. వేణు. దుర్గష్. మరియు కమిటి సభ్యులు స్థానిక భక్తులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…