_జూబ్లీహిల్స్ లోని విశిష్ట వజ్రాభరణాలలో తళ్లకున మెరిచిన మంచు లక్ష్మి …
మనవార్తలు ,హైదరాబాద్:
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ను ప్రముఖ సినీ నటి లక్ష్మీ మంచు సోమవారం ప్రారంభించారు. ఆభరణాల విభాగంలో ప్రఖ్యాతిగాంచిన విశిష్ట స్టోర్ హైదరాబాదులో తన తొలి బ్రాంచ్ ను ఇక్కడ ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. విశిష్ట గోల్డెన్ జువెలరీతో కలిసి ఇలా మీ ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మగువలు కోరుకునే, వారి మనసుకు నచ్చే విభిన్న రకాల, రీతుల ఆభరణాలు ఇక్కడ నాకు జ్యువెలరీ చాలా చాలా ఇష్టం నాకు పెద్ద పెద్ద డైమెండ్ జ్యువెలరీ ఎక్కువ గా ఇష్టపడతాను… ఇక్కడ జ్యువెలరీ ఎంత లైట్ వెయిట్ గా ఉన్నాయ్ చాలా రకాల మోడల్స్ డిఫరెంట్ స్టయిల్స్ తో ఎనో రకాల కాన్సెఫ్ట్స్ తో ఈ ఆశాడమాసం ఆఫర్స్ తో ఆడవాళ్ళు మనసు దోసుకోవడకి ఈ విశిష్ట జ్యువెలరీ అతి పెద్ద స్టోర్ జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేశారు. త్వరలో మీముందు రెండు మూవీస్ తో రబోతున్నాను… మొట్ట మొదటిసారిగా నాన్నగారితో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ నిర్వహకులు సుమంత్ వైష్ణవి మేనేజింగ్ డైరెక్టర్, శశ్రీనివాసరావు, డైరెక్టర్ & సి.ఈ.ఓ సింధూజ, డైరెక్టర్స్ రవి కుమార్, రితేష్ మరియు నర్సింహారావు మాట్లాడుతూ… నగరానికి చెందిన ప్రతి ఒక్క మహిళ, యువతులు తప్పనిసరిగా ఈ స్టోర్ ను సందర్శించాలని అన్నారు. అన్ని శుభకార్యాలకు అనుగుణమైన ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, ఆభరణాల షాపింగ్ కు ఇది వన్ స్టాప్ షాప్ అన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ నాణ్యతకు, ప్రమాణాలకు తాము పెద్ద పీఠ వేస్తామని అన్నారు. కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ఆభరణాలను తీర్చి దిద్ది అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు. మోడల్స్ సరికొత్త అబరణలను ధరించి సందడి చేశారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…