Telangana

సెల్‌బే మొబైల్ స్టోర్ లో రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్‌ ఫోన్ లాంచ్ చేసిన ప్రముఖ సింగర్ మంగ్లీ

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

తెలంగాణ లో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సంస్థ సెల్‌బే, ఈ రోజు తమ గచ్చిబౌలి షో రూమ్ లో షావోమి వారి సరికొత్త 5G హ్యాండ్సెట్ రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ ను టాలీవుడ్ సింగర్ మంగ్లీ గారి చేతులమీదుగా లాంచ్ చేసారు.ఈ సందర్బంగా సింగర్ మంగ్లీ మాట్లాడుతూ (తెలంగాణ లో అత్యంత నమ్మకమైన సంస్థ సెల్‌బే వారి షోరూమ్ లో రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ లాంచ్ చెయ్యడం చాల సంతోషంగా ఉందీ అన్నారు. ఉత్తమమైన ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ అందిస్తున్న సెల్‌బే మానేజ్మెంట్ కు శుభాకాంక్షలు , అభినందనలు తెలిపారు.

ఈ సందర్బంగా సెల్‌బే ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సోమా నాగరాజు గారు మాట్లాడుతూ , తమ సంస్థ సెల్‌బే ఎల్లప్పుడూ తమ కస్టమర్స్ కు సరికొత్త ప్రొడక్ట్స్ అందిస్తుందని అందులో భాగంగా ఈరోజు రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ లాంచ్ చేశామన్నారు . కార్యక్రమం లో పాల్గొన్న మిస్టర్ సయ్యద్ అన్వర్, జోనల్ హెడ్ ,షావోమి ఇండియా ,  కొండా విజయ్ కుమార్ (సెక్రెటరీ నేషనల్ ఒలింపిక్స్ – హాకీ), లకు కృతజ్ఞతలు తెలిపారు.

సుహాస్ నల్లచెరు, డైరెక్టర్ స్ట్రాటజీ & ప్లానింగ్, సెల్‌బే మాట్లాడుతూ, రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ ఈ ఫోన్ కి కెమెరా 50MP కెమెరా మరియు టేలిఫోటో ఉంటాయి అని చెప్పారు ఈ ఫోన్ 6200యంఏహెచ్ ఎలక్ట్రోల్ బాటరీ కలిగి , రెడ్‌మీ నోట్‌14 ప్రారంభ ధర కేవలం Rs 18,999/- కలిగి ఉంటుంది అని చెప్పారు, ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్పారు.సుదీప్ నల్లచెరు, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ సెల్‌బే మాట్లాడుతూ నిరంతరం మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తమ మార్కెటింగ్ స్ట్రాటజీ లను మలుచుకుంటూ వారికీ సరికొత్త షాపింగ్ అనుభూతిని అందిస్తున్నామన్నారు.

రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్‌ హ్యాండ్‌సెట్లు తమ అన్ని సెల్‌బే స్టోర్ లలో ఈరోజు నుండి లభిస్తుందని,ఈ సరికొత్త ఫోన్ క్వాడ్ కర్వ్డ్ ఆమోల్డ్ డిస్‌ప్లే మరియు ఐపి68 వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయని చెప్పారు, తమ వినియోగదారులందరు దగ్గర లోని సెల్‌బే స్టోర్ కు విచ్చేసి ఈ హ్యాండ్సెట్ ను కొనుక్కోవాలని మరియు అద్బుత మైన ఆఫర్లు సొంతం చేస్కోవాలి అని కోరారు . ఈ కార్యక్రమం లో సెల్‌బే సిబ్బంది పాల్గొని సందడి చేసారు. ఈ లాంచ్ ను విజయవంతం చేసినందుకు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సోమా నాగరాజు గారు మాట్లాడుతూ ,తమ కస్టమర్ లకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృత జ్ఞతలు తెలియజేసారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

4 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago