Hyderabad

బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు అందజేత…

బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు అందజేత…

 శేరిలింగంపల్లి :

సమాజ సేవ చేయాలనే లక్ష్యం తో ఏర్పాటు చేసిన బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హఫీజ్ పెట్ ప్రభుత్వ ఆసుపత్రిలో హఫీజ్ పెట్ డివిజన్ ఇంచార్జ్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చేతుల మీదుగా N-95 మాస్కులు, శానిటైజర్ లు అందజేయడం జరిగింది. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్షిన్ తీసుకోవాలని, వైద్యులకు సహకరించాలని కోరారు. ఒకరి పై ఆధారపడకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కారోనా కట్టడికి తమవంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ బాబు, మెడికల్ ఆఫీసర్ రవీందర్, బోయిని మల్లేష్ యాదవ్, మంజుల, భవాని, కవిత ,నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Venu

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago