–ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవాలు
మనవార్తలు ,పటాన్ చెరు:
సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ,ప్రతి పేదవారికి తోడుగా నిలబడతానని మానవ సేవే మాధవ సేవాగా మరో సారి ఇంటి నిర్మాణానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేసి తన ఉదారత చాటుకున్నారు.పటాన్చేరు జిహెచ్ఎంసి డివిజన్ బండ్ల గూడ పరిధిలోని లక్ష్మి అన్నా నేను ఇళ్లు కట్టుకుంటున్న సాయం కావాలే అని అడగగానే వెంటనే స్పందించి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.ఈ సందర్భంగా ఎండిఆర్ పౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు పెద్ద కొడుకుగా అండగా వుంటానని తెలిసిపారు.కార్యక్రమంలో బండ్లగూడ మాజీ ఉపసర్పంచ్ జంగులు, ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు, ప్రణీత్, విక్రమ్ పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…