మనవార్తలు, శేరిలింగంపల్లి :
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్ ను తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ సన్మానించారు.గత 6 నెలల నుండి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసి ,ఇబ్బందులు పెట్టినా ఎంతో దైర్యం గా నిలబడ్డా నేత ఈటెల రాజేందర్ అని. హుజూరాబాద్ ప్రజలను ఎంతో బయబ్రాoతలకు గురి చేసినా,బెదిరించినా ఎక్కడ కూడా దేనికి లొంగకుండా ఈటెల రాజేందర్ ను భారీ మెజరిటి తో గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు ముదిరాజ్ యువజన సమాఖ్య తరపున కృత్ఞతలు తెలియజేస్తున్నట్లు అయన తెలిపారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిచిన ఈటెల రాజేందర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ ముదిరాజ్,లింగస్వమి ముదిరాజ్ ,శ్రీధర్ ముదిరాజ్ ,సురేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…