మనవార్తలు , శేరిలింగంపల్లి :
కోకా కోలా కంపెనీ లో పని చేస్తున్నటువంటి సత్యనారాయణ అనే కార్మికుని మేనకోడలుకు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న దానికి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్. రూప్సింగ్ గారి సహకారంతో తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ 26 వేల రూపాయలు చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోకో కోలా కంపెనీ టి ఆర్ ఎస్ కె వి జనరల్ సెక్రెటరీ ఆశ స్వామి, వైస్ ప్రెసిడెంట్ సల్వాది వెంకటయ్య పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…