గుమ్మడిదల్:
ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల్ మండల్ నల్లవల్లి గ్రామంలో చిన్నపురం అంజయ్య చనిపోవడంతో వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయాన్ని నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ సర్పంచ్ గారికి తెలపడంతో వారు వెంటనే స్పందించి వారి భార్య నరసమ్మ కు 5,000 ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం గుమ్మడిదల్ ముదిరాజ్ సంఘము అధ్యక్షుడు గ్యాలరా మల్లేష్ ముదిరాజ్ చేతుల మీదగా అందించారు .
అనంతరం మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటు ,సమాజానికి , పేదవాళ్లకు సేవలు చేసినప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్,ముదిరాజ్, సంఘము మండల్ సలహాదారు గోపాల్ ముదిరాజ్, కోశాధికారి వీరేశ్ ముదిరాజ్, నల్లవల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శోభన్ ఉపాధ్యక్షుడు కృష్ణ, క్యాషియర్ పోచాలు సంఘం సభ్యులు శ్రీశైలం బద్రి చిన్న శంకరయ్య , రాములు దేవేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…