గుమ్మడిదల్:
ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల్ మండల్ నల్లవల్లి గ్రామంలో చిన్నపురం అంజయ్య చనిపోవడంతో వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయాన్ని నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ సర్పంచ్ గారికి తెలపడంతో వారు వెంటనే స్పందించి వారి భార్య నరసమ్మ కు 5,000 ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం గుమ్మడిదల్ ముదిరాజ్ సంఘము అధ్యక్షుడు గ్యాలరా మల్లేష్ ముదిరాజ్ చేతుల మీదగా అందించారు .
అనంతరం మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటు ,సమాజానికి , పేదవాళ్లకు సేవలు చేసినప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్,ముదిరాజ్, సంఘము మండల్ సలహాదారు గోపాల్ ముదిరాజ్, కోశాధికారి వీరేశ్ ముదిరాజ్, నల్లవల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శోభన్ ఉపాధ్యక్షుడు కృష్ణ, క్యాషియర్ పోచాలు సంఘం సభ్యులు శ్రీశైలం బద్రి చిన్న శంకరయ్య , రాములు దేవేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…