మనవార్తలు , శేరిలింగంపల్లి :
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర మొదలుపెట్టి 350 రోజులకు చేరుకున్న సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆ పార్టీ కోఆర్డినేటర్ ఇమామ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రజాప్రతిస్తానం పాదయాత్ర విజయవంతం అయిన సందర్భంగా నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు సయ్యద్ షేక్, నియోజవర్గం మహిళా కోఆర్డినేటర్ జ్యోతి రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ మహిళా కోఆర్డినేటర్ ఇక్బాల్ ఖాదర్, కొండాపూర్ డివిజన్ కోఆర్డినేటర్ యూసుఫ్ మరియు ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…