వినూత్న కార్యశాలకు వేదిక కానున్న గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ
శబ్దం నుంచి నిశ్శబ్దం వరకు పరిశ్రమ సంసిద్ధతపై విద్యార్థులకు అవగాహన మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సంసిద్దం చేసే లక్ష్యంతో, ‘శబ్దం నుంచి నిశ్శబ్దం వరకు – విజయం నుంచి ఆత్మపరిశీలన వైపు ఒక ప్రయాణం’ పేరిట ఈనెల 9న (శుక్రవారం) ఒకరోజు కార్యశాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కార్యశాల సమన్వయకర్త డాక్టర్ శ్రీకాంత్ గటాడి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ప్రిన్స్ […]
Continue Reading