రాజ్యసభకు ఎన్నికైన డాక్టర్ కే లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపిన _బిజెపి ఓబిసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్
మనవార్తలు ,హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికైన తరువాత తొలిసారి తెలంగాణ కు విచ్చేసిన బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ గారికి స్వాగతం పలికిన అనంతరం వారిని ఘనంగా సన్మానించిన పటాన్చెరు మాజీ జెడ్పిటిసి బిజెపి ఓబిసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ , తెలంగాణలో అధికారంలోకి రావడమే పార్టీ లక్ష్యంగా తెలంగాణలో విజయం బీజేపీదే అని ప్రజలు భావించేలా నేతలు జనంలోకి వెళ్లాలని ఆ […]
Continue Reading