కోర్ట్ కేసులా – డోంట్ కేర్ అంటున్న అధికారులు
_కోర్టులో కేసులు ఉన్నా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్న జిహెచ్ఎంసి అధికారులు. – జీహెచ్ఎంసీ కమిషనర్ కు, జోనల్ కమిషనర్ల కు ఫిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదు. – భూ యజమాని పి.సి. నాయుడు ఆవేదన మనవార్తలు,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్, కాంతి వనం కాలనీలో కోర్టు వివాదం లో ఉన్న భూమిలో అక్రమంగా లేఅవుట్లు వేసి విక్రయించి, అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని భూ యజమాని పి సి నాయుడు తెలిపారు. […]
Continue Reading