పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయి – మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ

మనవార్తలు ,పటాన్ చెరు: ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌ట్టి విగ్ర‌హాలు ఎంతో మేలు చేస్తాయ‌ని ప‌టాన్ చెరు మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు ప‌ట్ట‌ణంలోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌జ‌ల‌కు ఉచితంగా మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను పంపిణీ చేశారు . మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్లాస్టిక్‌, రసాయన వినియోగాన్ని తగ్గంచాల్సిన అవ‌సం ఉంద‌న్నారు . ముఖ్యంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు […]

Continue Reading

గీతమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్…

– పాల్గొన్న బ్రిటన్ , అమెరికా విశ్వవిద్యాలయాలు – వివరాలు సేకరించిన విద్యార్థులు మనవార్తలు ,పటాన్ చెరు: హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కెరియర్ గెడైన్స్ సెంటర్ ( జీసీజీసీ ) ఆధ్వర్యంలో ‘ యూకే అండ్ యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్’ని నిర్వహించినట్టు జీసీజీసీ డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . డెన్హమిక్ వరల్డ్ ఎడ్యుకాట్ కమ్యూనిటీ ( డీడబ్ల్యూసీ ) , గీతమ్ ని అదర్ కెరీర్ […]

Continue Reading

పాత జీవో 69 రద్దు చేసి 55 ను అమలు చేయాలని వినతి

మనవార్తలు ,రామ‌చంద్రాపురం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ పేరుతో ఈ నెల తీసుకువచ్చిన జి ఓ 69 ను రద్దు చేసి, ఇంతకు ముందు ఉన్న 2016 లో ఇచ్చిన 10 హెచ్ పి. జి ఓ 55 ను అమలు చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏరోజు బిక్షపతి చారి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం. రోజు పటాన్ చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య […]

Continue Reading

త్వరలో కానుకుంట బస్తి సమస్యలకు పరిష్కారం – పుష్ప నాగేష్

మనవార్తలు ,రామ‌చంద్రాపురం : రామచంద్రపురం డివిషన్ లోని కానుకుంటా(పోలీస్ క్వాటర్స్ ముందు ఉన్న బస్తి) లో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చిరకాల సీసీ రోడ్ సమస్య నేటితో ముగియనున్నది అని స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తెలిపారు. గురువారం రోజు కానుకుంటా లో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పర్యటించారు. త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బస్తి వాసులకు తెలుపారు.సీసీ రోడ్ పనులు మంజూరు అయ్యాయని,రేపటి నుంచి సీసీ […]

Continue Reading

సీఎస్ఆర్ ఓ సమగ్ర విధానం : స్వాతి

మనవార్తలు ,పటాన్ చెరు: సంస్థల సామాజిక బాధ్యత ( సీఎస్ఆర్ ) అనేది కేవలం ఒక కార్యకలాపాన్ని ప్రారంభించడమే కాదని , ఇది సంపూర్ణమైన , డిమాండ్ – ఆధారిత , విలువ – ఆధారిత , హక్కుల ఆధారిత విధానంగా ఉండాలని హైదరాబాద్లోని నాట్కో ఫార్మా సీఎస్ఆర్ అధిపతి స్వాతి కాంతామణి అన్నారు . హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తొలి ఏడాది విద్యార్థుల ఇండక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా ‘ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ త్రూ సీఎస్ఆర్ […]

Continue Reading

నిరుపేద కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఏకే ఫౌండేష‌న్ ముందుంటుంది – ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ షేక్ అబ్దుల్ ఖ‌దీర్

మనవార్తలు ,రామ‌చంద్రాపురం : ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కుటుంబానికి ఏకే ఫౌండేష‌న్ అస‌రాగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్రాపురం శ్రీనివాస్ న‌గ‌ర్ కాల‌నీకి చెందిన ఎండీ ఫ‌జిల్ గ‌త రెండు సంవ‌త్స‌రాల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చ‌నిపోయారు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ విష‌యం తెలుసుకున్న ఏకే ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ షేక్ అబ్దుల్ ఖ‌దీర్ ఐదు సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న ఫాజిల్ కుమారుడు ఎండీ తోఫిక్ ను చ‌దించేందుకు ముందుకువ‌చ్చాడు. […]

Continue Reading

క్రీడలు సమానత్వాన్ని బోధిస్తాయి : విరెన్

మనవార్తలు ,పటాన్ చెరు: క్రీడలు సమానత్వాన్ని బోధిస్తాయని , బృంద నిర్మాణం , క్రమశిక్షణ , పట్టుదల , న్యాయంగా ఉండడం , గౌరవించడం వంటి విలువలు క్రీడలలో పాల్గొనడం ద్వారా అలవడతాయని భారతీయ హాకీ పూర్వ కెప్టెన్ , ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ఎండీ అండ్ సీఈవో విరెన్ రాస్క్విస్ట్గా అన్నారు . ‘ ఛేంజిమేకర్స్ ‘ సిరీస్లో భాగంగా బుధవారం గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని విద్యార్థులతో విరెన్ ముఖాముఖి నిర్వహించారు . విరెన్ తన […]

Continue Reading

విద్యార్థుల తిరంగా ర్యాలీ

మనవార్తలు , శేరిలింగంపల్లి : అజాధికా అమృత్ మహోత్స కార్యక్రమంలో భాగంగా రోజు రాయదుర్గం లో వివిధ పాఠశాలల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, నాయకులు కల్సి నాగార్జున స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ మహానుభావుల వేశాడారణలతో ఆకట్టుకున్నారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ 75 మీటర్ల పొడవు గల భారీ జాతీయ పతాకాన్ని ఊరేగించారు. తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున హై స్కూల్ విద్యార్థుల తో పాటు కరస్పాండెంట్ భరత్ కుమార్, ప్రిన్సిపాల్ సుందరీ, కృష్ణయ్య […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో….

మనవార్తలు శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర వేడుకలు మియాపూర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రావు, ఇలియాజ్ షరీఫ్, ప్రభాకర్, కృష్ణ, అసిఫ్ పటేల్, శేఖర్, సమీర్ షరీఫ్, అంజాద్ ఖాన్, ఫయాజ్, షారుక్ ఖాన్, రవి యాదవ్, రాజు, చంద్రశేఖర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.మియాపూర్ లోని భాను టౌన్ షిప్ లో స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు […]

Continue Reading

తెల్లాపూర్ లో జాతీయ పతా విష్కరణ

మనవార్తలు ,రామచంద్రపురం: 76 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తెల్లాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్స శ్యామ్ రావు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని ఆనాటి మహనీయులు ఎందరో చేసిన త్యాగానికి ఫలితం నేడు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సరిత శ్రీనివాస్ రెడ్డి, పావని రవీందర్, కాంగ్రెస్ […]

Continue Reading