పటాన్‌చెరులో ఫ్లై ఓవర్ నిర్మించండి

కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీ కి విన్నవించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పటాన్చెరు పట్టణంలో వ్యాపారస్తులకు, స్థానికులకు నష్టం వాటిల్లకుండా ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరుతూ కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి వినతిపత్రం అందించారు. బిహెచ్ఇఎల్ వద్దా 136 కోట్లతో నూతనంగా నిర్మించిన బీహెచ్ఈఎల్ – లింగంపల్లి నూతన ఫ్లై […]

Continue Reading

అవార్డులు ప్రతిభా ప్రోత్సాహానికి పునాదులు : నటుడు రవి ప్రకాష్

జూన్ 28న ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ సీజన్ 1 మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ (IIA), సీజన్ 1 జూన్ 28న నగరంలో జరుగునుంది. సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సమావేశంలో టాలీవుడ్ నటుడు రవి ప్రకాష్ , బాలీవుడ్ నటి నికితా రావల్, దర్శకులు ప్రదీప్ మదల్లి, రాకీ సింగ్, నటుడు రేవంత్ లెవాకాతో ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ […]

Continue Reading

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఇన్‌ఓర్బిట్ మాల్‌లోని L-2 మెయిన్ ఆట్రియంలో వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల హాజరై, ఈవెంట్‌కు మరింత ఆకర్షణను జోడించారు.గోల్డ్ బార్ ఛాలెంజ్ అనేది బలం, నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ఆట, ఇందులో పాల్గొనేవారు నిర్ణీత సమయంలో ఒక చేతితో లాక్ చేయబడిన బాక్స్ నుండి బంగారు బార్‌ను బయటకు తీయాలి.ఈ ఈవెంట్‌లో […]

Continue Reading

పది ఫలితాలలో పటాన్ చెరు కృష్ణవేణి ప్రభంజనం

– 578 మార్కులతో పట్టణ టాపర్ గా నిలిచిన కే నిశ్చితారెడ్డి – 550 పైగా మార్కులు సాధించిన తొమ్మిది మంది – 500 పైగా మార్కులు సాధించిన 47 మంది విద్యార్థులు – శత శాతం ఉత్తీర్ణతతో చాటిన విద్యార్థులు నిష్టాతులైన ఉపాధ్యాయులే మా విజయం , విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు కృష్ణవేణి,మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పది ఫలితాలలో పటాన్ చెరు కృష్ణవేణి ప్రభంజనమే […]

Continue Reading

ఆటమ్న్ సెలూన్ 6వ బ్రాంచ్ ను ప్రారంభించిన అందాల సినీ నటి డింపుల్ హయాతి

హ్యాపీనెస్ మోస్ట్ బ్యూటిఫుల్ డింపుల్ హయాతి మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హెయిర్ బ్యూటీ మరియు నెయిల్ సర్వీసులతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఆటమ్న్ సెలూన్, ఇప్పుడు నిజాంపేట్ వాసుల కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త సెలూన్ ని అందాల సినీ నటి డింపుల్ హయాతి ప్రారంభించారు. ప్రముఖ అందాల నటి డింపుల్ హయాతి మాట్లాడుతూ ఆటమ్న్ సెలూన్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా గా ఉంది 6నా లక్కీ నెంబర్ నేను 6వ బ్రాంచ్ […]

Continue Reading

పది ఫలితాలలో సత్తా చాటిన కృష్ణవేణి హై స్కూల్ ముత్తంగి విద్యార్థులు

– 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అభినందించి సత్కరించిన కృష్ణవేణి విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పది ఫలితాలలో మండలంలోని ముత్తంగి కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 30న వెల్లడించిన పదవ తరగతి ఫలితాల్లో మండలంలోని ముత్తంగి గ్రామంలోని కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు 40 మందికి పైగా 500 పైగా నే మార్కులు సాధించడంతోపాటు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎన్నపు జోష్న (577) […]

Continue Reading

మౌళిక అంశాలపై పట్టుసాధిస్తే ఫలితాలు రాబట్టొచ్చు

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన ఐఐటీ ఖరగ్ పూర్ ప్రొఫెసర్ పీవీఎస్ఎన్ మూర్తి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎంచుకున్న రంగంలోని మౌళిక అంశాలపై లోతైన అవగాహన ఏర్పరచుకుంటే, దానిపై సూక్ష్మ స్థాయిలో పరిశోధన చేపట్టి, మంచి ఫలితాలు రాబట్టవచ్చని ఐఐటీ ఖరగ్ పూర్ ప్రొఫెసర్ పీవీఎస్ఎన్ మూర్తి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో శుక్రవారం ‘సూక్ష్మ నాళాలలో న్యూటోనియన్ కాని ద్రవ ప్రవాహంలో నిర్దేశిత ఔషధ లక్ష్యం – పీడన పల్పేషన్ ప్రభావం’ […]

Continue Reading

దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే

– దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ సర్కార్ – జనగణన తో కులగణన ను స్వాగతిస్తున్నాం నీలం మధు ముదిరాజ్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు – సీఎం నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న నీలం మధు మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : దేశ వ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు […]

Continue Reading

పది ఫలితాల్లో విద్యా హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

– 500 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించదంలో శేరిలింగంపల్లి మండలం, అంజయ్య నగర్ లో గల విద్యా హై స్కూల్ విద్యార్థులు తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు.ఈ సంవత్సరం 40 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తిర్ణత సాధించడం తో పాటు 13 మంది విద్యార్థులు 600 కు గాను 500 కు పైగా మార్కులు సాధించి […]

Continue Reading

మహాప్రస్థానంలో పని చేసే కార్మికులుకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : కార్మికుల దినోత్సవం సందర్బంగా రాయదుర్గం లోని వైకుంఠ మహా ప్రస్థానం లో పనిచేసేవారందరికీ శాలువాతో సత్కరించిన శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కార్మికులు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహా ప్రస్థానంలో పనిచేసేవారందరికీ బహుమతులను మరియు స్వీట్ బాక్స్ లను అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ “ప్రతి మనిషి ఆఖరి మజిలీ చావు, అట్టి ఆఖరి గమ్యంలో మీరంతా అందించే […]

Continue Reading