మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ – మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్‌ విజేతగా సిప్రా మల్లిక్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్‌కు చెందిన సిప్రా మల్లిక్, ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2026 సీజన్-4 నేషనల్ ఫైనల్స్ లో ప్రతిష్ఠాత్మకమైన ‘మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. గ్లామర్ గుర్‌గావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన వివాహిత మహిళలు పాలుపంచుకున్నారు.ఈ పోటీల్లో సిప్రా మల్లిక్ తన ఆత్మవిశ్వాసం, హుందాతనం, స్పష్టమైన భావవ్యక్తీకరణ, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యం, మేధస్సు, మాట్లాడే తీరు వంటి […]

Continue Reading

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య డైనో మండి రెస్టారెంట్ ప్రారంభం అయింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల తార భాగ్యశ్రీ బోర్సె చేతుల మీదుగా నాలుగవ బ్రాంచ్ గా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గుంటూరులో ఘనంగా ప్రారంభం అయింది. పిల్లలను, పెద్దలను ఆకర్షించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రెస్టారెంట్ అందరిని ఆకర్షిస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ […]

Continue Reading

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ పెట్ కేర్ బ్రాండ్ ఆధ్వర్యంలో మూడో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే (IHPD) వేడుకలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వందలాది మంది పెట్ పేరెంట్స్ తమ పెంపుడు శునకాలు, పిల్లులతో పాల్గొని సందడి చేశారు. […]

Continue Reading

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక శైలిని ప్రతిబింబిస్తున్నాయ‌ని సినీన‌టి మంచు ల‌క్ష్మీ అన్నారు .హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో ప్ర‌ముఖ ల‌గ్జ‌రీ ఆభ‌ర‌ణాల బ్రాండ్ హౌస్ ఆఫ్ రోజ్ ఏర్పాటు చేసిన హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను హౌస్ ఆఫ్ రోజ్ వ్యవస్థాపకులు బీరెన్ వైద్య తో క‌లిసి ప్రారంభించారు .సాంప్రదాయ ఆభరణాల ప్రదర్శనకు భిన్నంగా హౌస్ ఆఫ్ రోజ్ […]

Continue Reading

చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన సినీ నిర్మాత ప్రీతి పులిపాక

_చేనేతకారులకు మరింత చేయూతనివ్వాలి మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ కల్చరల్ సెంటర్ లో  ఏర్పాటైన హ్యాండ్ టూ హ్యాండ్  చేనేత వస్త్ర ప్రదర్శన  – 2026 ను మిసెస్ ఆసియా గ్రేట్ బ్రిటన్ రన్నర్ అప్, సినీ నిర్మాత పులిపాక ప్రీతి  ఆదివారం నాడు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె ఇక్కడి హాలు లో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులను తిలకిస్తూ, చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత […]

Continue Reading

ఈటీ ఎక్సలెన్స్ తెలంగాణ 2026 – 6వ ఎడిషన్ అవార్డులు ప్రదానం 

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను సత్కరిస్తూ బృహస్పతి మరియు ప్రైడ్ మోటర్స్ సహకారంతో నిర్వహించిన ఈటీ ఎక్సలెన్స్ తెలంగాణ 2026 అవార్డుల ప్రదానం  కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ లో వైభవంగా జరిగింది. పరిశ్రమలు, ఐటీ, ఆరోగ్య సంరక్షణ, విద్య, రియల్ ఎస్టేట్, తయారీ, సేవారంగం, సామాజిక సేవ తదితర విభాగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మరియు సినీనటుడు సోను సూద్ […]

Continue Reading

వైద్యులే నిజమైన హీరోలు : నిధి అగర్వాల్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : క్వాంబియంట్ డెవలపర్స్ గ్లోబల్ టైటిల్ స్పాన్సర్‌గా, ఎవర్‌నార్త్ హెల్త్ సర్వీసెస్ పవర్డ్ బై భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్–2026 తొమ్మిదో ఎడిషన్‌ను శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని హోటల్ దస్పల్లాలో ఘనంగా ప్రకటించారు.ఈ ఏడాది అక్టోబర్ 11, 2026 (ఆదివారం) గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ మరియు ఫిజికల్ రూపాల్లో ఈ కార్యక్రమం జరుగుతుండగా, హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా […]

Continue Reading

హైటెక్స్‌లో ఘనంగా ప్రారంభమైన ‘దీప్ మేళా’

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని హాల్ నెంబర్ 3లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న దీప్ మేళా నేడు ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి దీపికా రెడ్డి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీప్‌శిఖ మహిళా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల మేళా జూలై 31 (శుక్రవారం) నుండి ఆగస్టు 2 (ఆదివారం), 2026 వరకు జరుగనుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మహిళా సేవా […]

Continue Reading

మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సల్లో ఆధునిక సాంకేతికతతో మెరుగైన ఫలితాలు

ప్రారంభ దశలోనే వ్యాధి నిర్ధారణతో సురక్షిత చికిత్స సాధ్యం ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య కొండేటి డాక్టర్ సవిత్ర శాస్త్రి బి.వి మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : మెదడు, వెన్నెముక సంబంధిత వ్యాధుల భారము రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక వైద్య సాంకేతికతతో చికిత్సలు మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మారుతున్నాయని ప్రముఖ వైద్య నిపుణులు తెలిపారు. కిమ్స్ ఆసుపత్రి స్పైన్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య కొండేటి , సీనియర్ […]

Continue Reading

హైలైఫ్ జూవెల్స్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రింన సినీన‌టి కామాక్షి భాస్క‌ర్ల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోని ప్ర‌ముఖ జ్యూవెల‌రీ సంస్థలు వినియోగ‌దారుల కోసం ఒకే వేదిక‌పై బంగారం, వజ్రాలు, ప్లాటినం, రత్నాలతో చేసిన లక్షలాది ఆభరణాలు ఒకే వేదిక‌పై అందుబాటులో ఉంచ‌డం సంతోషంగా ఉంద‌ని సినీన‌టి కామాక్షి భాస్క‌ర్ల అన్నారు .హైద‌రాబాద్ హెచ్ఐసీసీలో ఈ నెల 24 నుండి మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న హైలైఫ్ జూవెల్స్ పోస్ట‌ర్ ను మోడ‌ల్స్ తో క‌లిసి ఆమె ఆవిష్క‌రించారు .  

Continue Reading