విద్యార్థి సంఘం నాయకుడి ఆధ్వర్యంలో బండ ప్రకాష్ జన్మదిన వేడుకలు

మనవార్తలు , శేరిలింగంపల్లి: బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి, తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు,, ముదిరాజ్ జాతి మార్గదర్శి, తెలంగాణ మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ జన్మదిన వేడుకలను యూనివర్శటీ ఆఫ్ హైదరాబాద్ లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వై.శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ బీసి సంఘాల నాయకులు, పరిశోధక […]

Continue Reading

ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో చలో డిల్లి ప్రోగ్రాం

మనవార్తలు , శేరిలింగంపల్లి: దేశంలోఅత్యధిక జనాభా కలిగిన బిసిలను దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా కేవలం ఓట్లు వేసే మిషన్ల గానే చూస్తున్నాయని. ఇప్పటిదాకా నమ్మి ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్లు ఎటువంటి సహాయం చేయడం లేదని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ తెలిపారు..అక్రమ సంపాదనకే పెద్ద పీట వేసుకుని ఉన్నారని ఈ రాజకీయ పార్టీలు దొంగల ముఠాలుగా ఏర్పడి ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నాయని […]

Continue Reading

భార్యపై అనుమానంతో భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగాహత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య

– కుటుంబo మొత్తం చనిపోవడం పట్ల చుట్టుపక్కల వాళ్ళు దిగ్భ్రాంతి మృతుల పట్ల పలు అనుమానాలు ? మనవార్తలు , శేరిలింగంపల్లి: భార్య పై అనుమానం తో తరుచూ గొడవలు పడుతూ భార్య తో పాటు ఇద్దరు పిలల్లను దారుణంగా హత్యచేసి చివరకు భర్త సైతం ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సంగారెడ్డి జిల్లా, మ్యూనిపల్లి మండలం పోల్కంపల్లి కి చెందిన ఎం. […]

Continue Reading

బిజెపికి మద్దతుగా తెలంగాణ మాల మాదిగ జెఏసి కరపత్రాల ఆవిష్కరణ లో పాల్గొన్నా గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ ) మునుగోడు నియోజకవర్గం లో దళిత వర్గాలను అభివృద్ధి చేసే పార్టీ ఉంది అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలో భరత్ చంద్ర ఫంక్షన్ హాల్ లో తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ మాల మాదిగ జేఏసీ కన్వీనర్ దేవుని సతీష్ […]

Continue Reading

అభివృద్ధిలో ఆదర్శంగా పటాన్చెరు

_7 కోట్ల 48 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ ) ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పటాన్చెరు మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండలం పరిధిలోని పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ముత్తంగి, పాశమైలారం, లక్డారం, చిట్కుల్ గ్రామాలలో 7 కోట్ల 48 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, కమ్యూనిటీ హాల్లు, మన ఊరి మనబడి […]

Continue Reading

అబ్దుల్ కలాం ఆశయ సాధనకు కృషి చేయాలి

మనవార్తలు , శేరిలింగంపల్లి : మాజీ రాష్ట్రపతి, శాస్త్ర వేత్త, మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం జంతు సందర్భంగా శనివారం రోజు, మియాపూర్ లో గల హెచ్చెమ్.టి స్వర్ణపూరి కాలనీలోని ఆయన విగ్రహానికి ప్రేమ్ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో గుండె గణేష్ ముదిరాజ్, మల్లేష్, శ్రీను,, రపన్ వెంకటేష్, రాము, లక్ష్మణ్, నర్సింహ, శివ,దుర్గేష్, శ్రీను, హనుమంతు, తదితరులుపాల్గొన్నారు.

Continue Reading

గాంధీ కి వాసిలి జన్మదిన శుభాకాంక్షలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా బి.ఆర్ ఎస్ సీనియర్ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Continue Reading

టిఆర్ఎస్ తోనే పల్లెల అభివృద్ధి

_కాంగ్రెస్, బిజెపి లను ప్రజలు విశ్వసించడం లేదు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: కాంగ్రెస్, బిజెపి పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే […]

Continue Reading

బిజెపి కార్యకర్త జి శ్రీనివాస్ కు అండగా ఉంటాను – గజ్జల యోగానంద్

మనవార్తలు , శేరిలింగంపల్లి : బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటానని శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్. తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఆదర్శ్ నగర్ శంశిగూడ కు చెందిన జి శ్రీనివాస్ ఇటీవల డీసీఎం వ్యాన్ ఢీకొని గాయపడి యాక్సిడెంట్ లో తన కాలు విరిగిందన్న విషయం తెలుసుకున్న యోగానంద్ శుక్రవారం రోజు ఆసుపత్రికి వెళ్లి శ్రీనివాస్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ […]

Continue Reading

పోచమ్మ కు హుండీ దోనెట్ చేసిన దొంతి సత్తెమ్మ కుటుంబ సభ్యులు

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ లో గల మక్తా లోమీ పోచమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం  స్థానికుల  శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ లో గల మక్తా లోమీ పోచమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం స్థానికులు ధోoతి సత్తయ్య జ్ఞాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు. తమ సొంత నిధులతో. పోచమ్మ గుడికి హుడి ని విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భార్య సత్తెమ్మ, కుమారులు దొంతి ప్రభు, ముదిరాజ్ శ్రీను ముదిరాజ్, […]

Continue Reading