టీటీడీపీ అధ్యక్షుడిని కలిసిన శేరిలింగంపల్లి నేతలు

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమిథులయిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురువారం రోజు బంజారాహిల్స్ లోని పార్టీ ఆసిఫ్ లో చంద్రబాబు నాయుడు సుమక్షంలో ప్రమాణోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గoలోని సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ 104 డివిజన్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్, 107 డివిజన్ ప్రెసిడెంట్ శివ గౌడ్, బొద్దం ఐలేష్ యాదవ్, రాజరాజేశ్వరి కాలని అధ్యక్షుడు విజయ్ కృష్ణ, లక్ష్మణ్. తదితరులు తరలివెళ్లి శాలువాలాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

Continue Reading

పుల్కల్ తహశీల్దార్ గా నూతనంగా భాద్యతలు చేపట్టిన స్వర్ణలతను  సన్మానించిన యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు చంద్రశేఖర యాదవ్

సంగారెడ్డి, మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల నూతన తహశీల్దార్ గా భాద్యతలు చేపట్టిన స్వర్ణలత  సన్మానించి పుల్కల్ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల్ని పరిష్కరించాలని యాదవ హక్కుల పోరాట సమితి పుల్కల్ మండల యువజన విభాగం అధ్యక్షుడు ఎర్రగొల్ల చంద్రశేఖర్ యాదవ్ కోరారు. అనంతరం క్యాస్ట్ సర్టిఫికెట్ల కొరకు రోజుల తరబడి కార్యాలయ చుట్టూ తిరుగనివ్వకుండ సకాలంలో ధ్రువ పత్రాలు అందజేయలి అదేవిధంగా భూ సమస్యల విషయంలో దళారి వ్యవస్థ సొమ్ము […]

Continue Reading

అక్రమ నిర్మాణo చర్యలు తీసుకోవాలని కాలని అధ్యక్షుడు పిర్యాదు

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల కొండాపూర్ డివిజన్ లోని రాజరాజేశ్వరి కాలనిలో సర్వేనెంబర్ 78 నుండి 93 లో ప్లాట్ నెంబర్ 350 లో ఒక వ్యక్తి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జి ప్లేస్ 5 అంతస్థుల భవనం నిర్మిస్తుండగా కాలని అసోసియేషన్ తరుపున అధ్యక్షుడు విజయ్ కృష్ణ గత నెలలో జి హెచ్ ఎం సి అధికారులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయగా వారు నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటామని […]

Continue Reading

విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  విద్యార్థులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని బీజేపీ నేతలు అన్నారు. సోమవారం రోజు హఫీజ్ పేట్ లో హఫీజ్ పేట్ బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా హఫీజ్ పెట్ లోని ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకు భోజన సదుపాయం మరియు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ, మరియు మియాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాఘవేందర్ రావు […]

Continue Reading

ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ టీమ్ కు ఎంపికైన తెలుగు తేజాలు

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : : ఇంటర్నేషనల్ వాలీబాల్, మరియ బీచ్ వాలీబాల్ ప్లేయర్స్ అయిన భేల్ జ్యోతి విద్యాలయా హై స్కూల్ పూర్వ విద్యార్థి అయిన కృష్ణం రాజు, మరియు నరేష్ లు కస్టమ్స్ అండ్ సెంట్రల్ టాక్స్ జి ఎస్ టి లో ఇన్స్ పెక్టర్లు గా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుండి వాలీబాల్, బీచ్ వాలీబాల్ క్రీడపై దృష్టి పెట్టి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఎన్నో […]

Continue Reading

నమ్ముకున్న కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఆపరేషన్ కోసం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సహాయం పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : తనను నమ్ముకున్న కార్యకర్తలకు, మద్దతుదారులకు కష్టనష్టాల్లో అనునిత్యం అండగా నిలుస్తూ నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.పటాన్చెరు పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాహెర్ కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నడుము కింది భాగంలో ఎముక విరిగిపోవడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు, […]

Continue Reading

ఓటు హక్కు ప్రాధాన్యతను స్వయంగా వివరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_చౌటుప్పల్ లో నూతనంగా ఓటు హక్కు పొందిన ఓటర్ల ఏకగ్రీవ తీర్మానం మనవార్తలు ,చౌటుప్పల్: బంగారు తెలంగాణలో భాగస్వాములు అయ్యేందుకు మునుగోడు ఉపఎన్నిక సువర్ణ అవకాశం కల్పించిందని, తమందరి ఓటు టిఆర్ఎస్ పార్టీకేనని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిగూడెంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతరం ఓటర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు.మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 13వ వార్డుల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి […]

Continue Reading

విలేకరులను దూషించిన రాజు గౌడ్ పై చర్యలు చేపట్టాలి: టియుడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్

మనవార్తలు ,కొల్లూరు: అకారణంగా విలేకరులను దూషించడమే కాకుండా దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్ పై తగిన చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు  అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. కొల్లూరు లో జరిగిన పేకాట రాయుళ్ల అరెస్టు విషయంపై వివరాలను సేకరిస్తున్న మీడియా ప్రతినిధులను రాజు గౌడ్ తన అనుచరులతో వచ్చి ఇష్టానుసారంగా బూతులు తిట్టడమేకాకుండా దాడి చేశారు. దీంతో రాజు గౌడ్ పై మీడియా ప్రతినిధులు పోలీసులకు […]

Continue Reading

జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్

_ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి _టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: నూతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడే మనం ఎంచుకున్న రంగంలో రాణించేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు.గ్రేటర్ హైదరాబాద్ ఫోటో-వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం, పటాన్చెరు ఫోటో& వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్వర్యంలో శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సెమినార్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా […]

Continue Reading

ఏపిజివిబి పుల్కల్ ఆధ్వర్యంలో బీమా నమోదు

మనవార్తలు ,పుల్కల్:  మంజీర గ్రామీణ వికాస్ బ్యాంక్ పుల్కల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని పుల్కల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంజీర గ్రామీణ వికాస్ బ్యాంక్ పుల్కల్ శాఖలో ఖాతా ఉన్న 18 నుండి 70 వయస్సు గల ప్రతి ఒక్కరూ రూ 436/-, మరియు రూ 20/- రూపాయలతో బీమా చేసుకోవాలని తెలిపారు. […]

Continue Reading