మియాపూర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలోజాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ మనవార్తలు ప్రతినిధి,మియాపూర్‌: దేశభక్తి, ఐక్యత, జాతీయ గౌరవాన్ని ప్రతిబింబించేలా మియాపూర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మియాపూర్ జనరల్ సెక్రటరీ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ గారి ఆధ్వర్యంలో మియాపూర్ మెయిన్ రోడ్డు పక్కన నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీ.పి.సి.సి. జనరల్ సెక్రటరీ మరియు శేరిలింగంపల్లి […]

Continue Reading

రెడ్‌మీ నోట్ 17 5Gను ఆవిష్కరించిన నటి చెరుకూరి మానస చౌదరి

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  టాలీవుడ్ నటి చెరుకూరి మానస చౌదరి నగరంలో సందడి చేశారు. షావోమి ఇండియా తాజా రెడ్‌మీ నోట్ 17 5G స్మార్ట్‌ఫోన్‌ను తెలంగాణ మార్కెట్ లోకి మల్టీ-బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ సెల్ బే భాగస్వామ్యంతో గచ్చిబౌలి లోని సెల్ బే లో నిర్వహించిన కార్యక్రమంలో చెరుకూరి మానస చౌదరి ఈ రెడ్‌మీ నోట్ సిరీస్‌ను షావోమి అసోసియేట్ డైరెక్టర్ ప్రవీణ్ అష్టగి, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ మహమ్మద్ ఇఫ్తేకర్, సెల్ […]

Continue Reading

ఉత్సాహంగా రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA)పై అవగాహన కలిగించేందుకు క్యూర్ ఎస్‌ఎంఏ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026’ నాలుగో ఎడిషన్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నాడు ఉదయం నిర్వహించారు. ఈ రన్ కార్యక్రమంలో ఎస్‌ఎంఏ బాధిత కుటుంబాలు, వైద్య నిపుణులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, రన్నర్లు, పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.ఈ రన్ కు ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ […]

Continue Reading

మల్లె’ అన్‌కట్ డైమండ్ కలెక్షన్‌ను ఆవిష్కరించిన తనిష్క్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  టాటా గ్రూప్‌కు చెందిన భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ తనిష్క్, దక్షిణ భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి ‘మల్లె’ అన్‌కట్ డైమండ్ కలెక్షన్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. వరమహాలక్ష్మి పండుగను పురస్కరించుకుని విడుదల చేసిన ఈ కలెక్షన్‌కు నటి రుక్మిణి వసంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.దక్షిణ భారత మహిళల జీవితంలో మల్లెపూలకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని ప్రతిబింబించేలా ఈ కలెక్షన్‌ను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. మల్లెపూల మొగ్గలు, వికసించిన పువ్వులు, పూలదండల […]

Continue Reading

మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ – మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్‌ విజేతగా సిప్రా మల్లిక్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్‌కు చెందిన సిప్రా మల్లిక్, ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2026 సీజన్-4 నేషనల్ ఫైనల్స్ లో ప్రతిష్ఠాత్మకమైన ‘మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. గ్లామర్ గుర్‌గావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన వివాహిత మహిళలు పాలుపంచుకున్నారు.ఈ పోటీల్లో సిప్రా మల్లిక్ తన ఆత్మవిశ్వాసం, హుందాతనం, స్పష్టమైన భావవ్యక్తీకరణ, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యం, మేధస్సు, మాట్లాడే తీరు వంటి […]

Continue Reading

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య డైనో మండి రెస్టారెంట్ ప్రారంభం అయింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల తార భాగ్యశ్రీ బోర్సె చేతుల మీదుగా నాలుగవ బ్రాంచ్ గా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గుంటూరులో ఘనంగా ప్రారంభం అయింది. పిల్లలను, పెద్దలను ఆకర్షించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రెస్టారెంట్ అందరిని ఆకర్షిస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ […]

Continue Reading

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ పెట్ కేర్ బ్రాండ్ ఆధ్వర్యంలో మూడో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే (IHPD) వేడుకలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వందలాది మంది పెట్ పేరెంట్స్ తమ పెంపుడు శునకాలు, పిల్లులతో పాల్గొని సందడి చేశారు. […]

Continue Reading

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక శైలిని ప్రతిబింబిస్తున్నాయ‌ని సినీన‌టి మంచు ల‌క్ష్మీ అన్నారు .హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో ప్ర‌ముఖ ల‌గ్జ‌రీ ఆభ‌ర‌ణాల బ్రాండ్ హౌస్ ఆఫ్ రోజ్ ఏర్పాటు చేసిన హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను హౌస్ ఆఫ్ రోజ్ వ్యవస్థాపకులు బీరెన్ వైద్య తో క‌లిసి ప్రారంభించారు .సాంప్రదాయ ఆభరణాల ప్రదర్శనకు భిన్నంగా హౌస్ ఆఫ్ రోజ్ […]

Continue Reading

చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన సినీ నిర్మాత ప్రీతి పులిపాక

_చేనేతకారులకు మరింత చేయూతనివ్వాలి మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ కల్చరల్ సెంటర్ లో  ఏర్పాటైన హ్యాండ్ టూ హ్యాండ్  చేనేత వస్త్ర ప్రదర్శన  – 2026 ను మిసెస్ ఆసియా గ్రేట్ బ్రిటన్ రన్నర్ అప్, సినీ నిర్మాత పులిపాక ప్రీతి  ఆదివారం నాడు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె ఇక్కడి హాలు లో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులను తిలకిస్తూ, చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత […]

Continue Reading

ఈటీ ఎక్సలెన్స్ తెలంగాణ 2026 – 6వ ఎడిషన్ అవార్డులు ప్రదానం 

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను సత్కరిస్తూ బృహస్పతి మరియు ప్రైడ్ మోటర్స్ సహకారంతో నిర్వహించిన ఈటీ ఎక్సలెన్స్ తెలంగాణ 2026 అవార్డుల ప్రదానం  కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ లో వైభవంగా జరిగింది. పరిశ్రమలు, ఐటీ, ఆరోగ్య సంరక్షణ, విద్య, రియల్ ఎస్టేట్, తయారీ, సేవారంగం, సామాజిక సేవ తదితర విభాగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మరియు సినీనటుడు సోను సూద్ […]

Continue Reading