నాగార్జున ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థుల సందడి

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం, దర్గా నాగార్జున ‘పాఠశాలలో గురువారం రోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థుoలందరూ గోపికలు, కృష్ణుల వేషధారణలో పాఠశాల (ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. చిన్ని చిన్ని విద్యార్థులందరూ వారి మాటలు, డాన్స్లతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మెప్పించారు. తర్వాత చక్కని వేషధారణలతో అలరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కొంతమంది విద్యార్థులు శ్రీకృష్ణాష్టమి గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాఠశాల కరస్పాండెంట్ భరత్ కుమార్ […]

Continue Reading

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి పై ఎమ్మెల్యే శ్వేత పత్రం విడుదల చేయాలి – కొరడాల నరేష్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ బాధ్యాయుతమైన స్థానం లో వుండి అబద్దాలు మాట్లాడుతున్నాడని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోరడల నరేష్ అన్నారు. గురువారం రోజు హాఫిజ్ పేట్ డివిజన్ లోని అల్విన్ కాలనీ వద్ద గల బిజెపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ 9 వేల కోట్ల తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న అయన ఎక్కడ అభివృద్ధి చేసారో చెప్పాలని, ఖర్చు పెట్టిన నిధులు […]

Continue Reading

ముదిరాజ్ లకు ప్రతి రాజకీయ పార్టీ 15 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి – ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్ శివ ముదిరాజ్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  తెలంగాణ రాష్ట్రం లో 65లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ లకు ప్రతి రాజకీయ పార్టీ 15ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్ శివ ముదిరాజ్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలను హైదరాబాదు లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మిట్ లో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించలేదని, అలాగే ప్రతిపక్ష పార్టీ లు అయిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ,లాంటి […]

Continue Reading

బీసీలకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ :ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు

_నీలం కు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ  _భారీగా తరలివచ్చిన అభిమానులు, సబ్బండ వర్గాలు నర్సాపూర్ ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని నినాదాలు చేశారు. స్వచ్చందంగా ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఇంటింటికి ప్రచారం నిర్వహించి మిమ్మల్ని గెలిపించుకుంటామని ధైర్యం ఇచ్చారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ జై మదన్న నినాదాలతో హోరెత్తిస్తూ అపూర్వ స్వాగతం పలికారు.నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామంలో జరిగిన ఆంజనేయస్వామి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్టతో నవగ్రహాల […]

Continue Reading

ముగతి మజీద్ భూములను అన్యక్రాంతమ్ కాకుండ కాపాడాలి.. ముగతి పేట మజీద్ పెద్దలు

_రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ కు ఫిర్యాదు ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి : ఎమ్మిగనూరు ముగతి మోహల్ల మజీద్ భూములను అన్య క్రాంతమ్ కాకుండ కాపాడాలని కోరుతూ ముగతి పేట మజీద్ పెద్దలు అల్ హజ్ తురేగల్ మొహమ్మద్ యూసుఫ్ లు మంగళవారం కర్నూలు కలెక్టరేట్ లో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ వేదిక గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ ను కలసి ఫిర్యాదును అందజేశారు. […]

Continue Reading

ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం

మన వార్తలు, శేరిలింగంపల్లి : ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైదరాబాదులో గన్ పార్క్ దగ్గర జరిగిన కార్యక్రమంలో, తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాలపై ముదిరాజ్ చైతన్య వేదిక “లక్ష పోస్ట్ కార్డుల” ఉద్యమానికి తెర లేపింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర నాయకులు శివ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో అతి త్వరలో జరుగబోయే ఎన్నికల్లో, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 15 ఎమ్మెల్యే టిక్కెట్లను, ఎమ్మెల్సీ, ఎంపీ […]

Continue Reading
కర్నూలు కలక్టరేట్ ఎదురుగా గాంధీ విగ్రహం ముందు బైలుపుల రైతుల ధర్నా.

పొలంకు వెళ్ళే రస్తా ను కబ్జా చేసిన బైలుప్పల గ్రామ సర్పంచ్

_బ్రిటిష్ కాలం నాటి రస్తా కు ట్రాక్టర్లు అడ్డు పెట్టి దారి మల్లించిన సర్పంచ్ _జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి : గ్రామం లో అందరికి కావాల్సిన వాడని, ప్రజలకు మేలు చేస్తాడని, ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూన్న గ్రామ సర్పంచ్  బ్రిటిష్ కాలం నాటి నుండి రైతులు నిత్యం పొలాలకు వెళ్లే దారినే అపహరించిన అధికార పార్టీ సర్పంచ్ నుండి రస్తా ను […]

Continue Reading

ఎమ్మిగనూరులో వర్షాలకు రోడ్లు చిద్రం… తాగునీటిలో మురికి నీరు వస్తుందంటూ కాలనీవాసుల ఆవేదన

ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో వారం రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు శివారు కాలనీ రోడ్లు చిత్తడి గా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు అధికారులు, స్థానిక నాయకులకు, ఎమ్మెల్యే కు చెప్పిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శివారు కాలనీ లు మైనారిటీ కాలనీ, శివన్న నగర్, మిలిటరీ కాలనీ, మహబూబ్ నగర్ కాలనీలలో వారం రోజులు […]

Continue Reading

సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం

_ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టంను ప్రారంభించిన సినీ నటి ప్రణీత  _ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి మనవార్తలు ,హైదరాబాద్: ఈ ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టం వంటి సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం సులభతరమని ప్రముఖ సినీ నటి ప్రణీత అన్నారు. పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులతో నేటి మహిళల్లో సంతానం కలగడం మంగళవారం సికింద్రాబాద్ […]

Continue Reading

మణిపుర్ లో హింస కాండను ఆపాలని కోరుతూ శాంతియుత ర్యాలి

ఎమ్మిగనూర్,మనవార్తలు ప్రతినిధి : మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా కర్నూల్ జిల్లా,ఎమ్మిగనూరు పట్టణంలో దళిత క్రైస్తవ సంఘాలలు ధర్నా చెప్పట్టారు పట్టణ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోహాను,దళిత క్రైస్తవ కొ-కన్వీనర్ పి.ఆశీర్వాదం, దళిత క్రైస్తవ కౌ-కన్వీనర్ బి. పాస్టర్ ప్రసాద్,కె అనిల్ కుమార్ ,అడ్వొకేట్ ఎస్. ఆనంద్, ఎమ్మిగనూర్ తాలూకా పాస్టర్స్ సెకరేటరీ పాస్టర్. ప్రేమ్ కుమార్ లు పాల్గొని వర్షాన్ని లెక్కచేయకుండా భారీగా తరలి వచ్చిన దళిత క్రైస్తవులతో ఎంబి చర్చి […]

Continue Reading