మనవార్తలు , శేరిలింగంపల్లి :
ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ నడిగడ్డ తాండ లో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించిన కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సింధు రెడ్డి బోనం ఎత్తుకొని మహిళా భక్తులతో పాటు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ కోలాహలం పోతరాజుల నృత్యాలు డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు బోనాల ఉత్సవాలు నడిగడ్డ తండ, మియాపూర్ మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా భారీ కోలాహలం పోతరాజుల నృత్యాలు డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు రఘునాథ్ రెడ్డి, ఎడ్ల ఆంజనేయులు చందు, వంశీధర్ రెడ్డి, శివ రత్నాకర్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…