పటాన్ చెరు
పటన్ చెరువు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో నిర్వహించిన బోనాల జాతర పోతురాజులనృత్యాలు ఆటపాట సందడిలో యువకుల ఆనంద ఉత్సవాల్లో అమ్మవారి తొట్టెల ఊరేగింపును నిర్వహించారు, ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ,ఉప సర్పంచ్ యాదయ్య, లానుసాబాధ సాయికుమార్ ఘనంగా స్వాగతించారు మరియు సర్పంచ్ సుధీర్ రెడ్డి గారిని మరియు యాదయ్య గారిని ఘనంగా సన్మానించారు వారు మాట్లాడుతూ రుద్రారం గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈ సంవత్సరం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం వలన యువకులు పెద్దలు గ్రామ ప్రజలు బోనాల జాతరను ఘనంగా జరుపుకున్నారు.
ఎప్పటికి కరోనా మహమ్మారి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరిని శుక సంతోషలతో చూడాలని అమ్మవారికి మొక్కనని అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుధీర్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ యాదయ్య మాజీ వార్డు సభ్యులు ప్రభువు శ్రీనివాస్ మరి మరియు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బీ పాండు, బాబు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు k.నరసింహ ,మరియు వారి యువసేన గ్రామ యువకులు వీర కుమార్, అశోక్, రాజు, అరుణ్ ,శ్రీకాంత్, గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…