మనవార్తలు , పటాన్ చెరు:
హిందూ ఆలయాల నిర్మాణం, అభివృద్దికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని మాజీ జెడ్పీటీసీ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో క్యాసారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం కోసం విరాళం అందించారు. గ్రామాన్ని కాపాడే దేవత అయినటు వంటి ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణంకు 2,50,000 నగదును అందించారు. గుడి నిర్మాణానికి తనవంత సాయంగా కొంత మొత్తంను అందిచానన్నారు .ఆలయ నిర్మాణంకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. దాతల సహకారంతోనే గ్రామం, ఆలయం అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాసారం గ్రామ గౌడ సంఘం సభ్యులు శివాజీ యూత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…