మనవార్తలు , పటాన్ చెరు:
హిందూ ఆలయాల నిర్మాణం, అభివృద్దికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని మాజీ జెడ్పీటీసీ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో క్యాసారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం కోసం విరాళం అందించారు. గ్రామాన్ని కాపాడే దేవత అయినటు వంటి ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణంకు 2,50,000 నగదును అందించారు. గుడి నిర్మాణానికి తనవంత సాయంగా కొంత మొత్తంను అందిచానన్నారు .ఆలయ నిర్మాణంకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. దాతల సహకారంతోనే గ్రామం, ఆలయం అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాసారం గ్రామ గౌడ సంఘం సభ్యులు శివాజీ యూత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…