దుర్గమ్మ విద్యుత్ దీపాలు కు తప్పని పార్టీ రంగులు..

5 years ago

విజయవాడ ఏమిటో ఈ రంగుల గోల.. నిన్న బడి,కనపడిన ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ పార్టీ జెండా రంగులు వేసేశారు..చివరకు హైకోర్టు అక్షింతలతో కొన్ని కార్యాలయాలకు రంగులు…

గీతం స్కాలర్ కల్పన దీవికి డాక్టరేట్

5 years ago

పటాన్‌చెరు: పెరోవ్ స్కెట్, డై - సెన్సిటెజెతడ్ సౌర ఘటాల కోసం శక్తిని నింపే రవాణా పరికరాల అభివృద్ధిపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన పటాన్‌చెరు…

సామాన్యుడిపై మరో భారం.. పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర

5 years ago

 ఈ రోజు నుంచే అమల్లోకి పండుగ వేళ సామాన్యుడికి గట్టి షాక్ తగిలింది.  దేశంలో వంట గ్యాస్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు…

అమీన్పూర్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

5 years ago

అమీన్పూర్ ప్రపంచంలో పూల ను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అని, ఆ పండుగ రోజున మహిళలు అందరూ సంతోషంతో ఉండాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి…

జిన్నారం మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ప్రవీణ్ గౌడ్ కు ఘన నివాళులు

5 years ago

జిన్నారం జిన్నారం మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ ప్రవీణ్ గౌడ్ కి సంతాపం తెలిపారు .ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి,రెండు…

అధిక వడ్డిలు వసూలు చేస్తే నేరుగా సమాచారం ఇవ్వండి : డిఐజి రంగనాధ్

5 years ago

నల్లగొండ : జిల్లాలో అధిక వడ్డీ, బారా, మీటర్ కట్టింగ్ వ్యాపారులపై నిఘా పెట్టడం జరిగిందని, వడ్డీ వేధింపుల విషయంలో బాధితులు నేరుగా తనకు సమచారం ఇవ్వాలని…

చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే బాక్సింగ్ క్రీడాకారులకు ఎమ్మెల్యే అనంత అభినందనలు

5 years ago

అనంతపురం : గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. చదువుతో పాటు…

నాయీబ్రాహ్మణ సంక్షేమంపై బుక్ లెట్ విడుదల

5 years ago

సీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి అనంతపురం : బి సి ల అభ్యున్నతి లక్ష్యం గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని…

ప్రాణాలు లెక్కచేయకుండా కాపాడుతున్న పోలీసులు వందలో ఒక్కరే ఉంటారు

5 years ago

తూర్పుగోదావరి జిల్లా తల్లి తన కొడుకు, కూతురుతో పోలవరం కాలువలో ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు,…

కొడకంచి మాజీ ఉప సర్పంచ్   పాతూరి మల్లేష్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిక

5 years ago

సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని కొడకంచి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ప్రస్తుత వార్డు సభ్యులు పాతూరి మల్లేష్ గాంధీభవన్ మాజీఉపముఖ్యమంత్రి రాజనర్సింహ పటాన్చెరు…