మనవార్తలు ,మెదక్ మెదక్ జిల్లా రేగోడ్ గ్రామంలో ఉన్న పురాతన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం…
మనవార్తలు, పటాన్ చెరు : భోగి పండుగను పురస్కరించుకొని సంగారెడ్డి శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో వేదాస్ సంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. వేదాస్…
ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం మనవార్తలు ,మెదక్ మెదక్ జిల్లా రేగోడ్ మండల పరిధిలోని ప్యారారం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా యువచైతన్య యూత్ ఆధ్వర్యంలో…
మనవార్తలు ,పటాన్ చెరు ముగ్గులకు హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ముత్తంగి…
మనవార్తలు ,పటాన్ చెరు వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణం, మండల పరిధిలోని వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్…
మనవార్తలు ,పటాన్ చెరు సంక్రాంతి పండుగ ముగ్గులతో మహిళలోని సృజనాత్మకత బయటపడుతుందని టిఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గం నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్…
మనవార్తలు, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల్ సూర్య దిన పత్రిక జర్నలిస్ట్ నర్సింహా రావ్ అనారోగ్యం మృతి చెందిన విషయం తెలుసున్న చిట్కుల్ సర్పంచ్…
మనవార్తలు, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ డాక్టర్ ప్రియాంక అల ను గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.…
మనవార్తలు, శేరిలింగంపల్లి : నేటి యువత స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలని గజ్జెలు యోగానంద్ పిలుపునిచ్చారు.స్వామి వివేకానందులంటే ఒక చైతన్యస్ఫూర్తి. ఒకప్పుడు మన దేశ స్వాతంత్ర్యం కోసం…
మనవార్తలు ,పటాన్చెరు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు…