విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్.

4 years ago

మనవార్తలు , పటాన్ చెరు పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గురువారం నిర్వహించిన శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో చిట్కుల్ సర్పంచ్ నీలం మధు…

నిరుపేద పెళ్లికి ఆర్ కె వై టీమ్ సభ్యుల ఆర్థిక సాయం

4 years ago

మనవార్తలు ,శేరిలింగంపల్లి : పేదలకు సేవ చేయడం లోనే సంతృప్తి ఉందని నమ్మే ఆర్ కె వై టీమ్ సభ్యులు అందుకు తగ్గట్టు సేవా కార్యక్రమాలు నిర్వయిస్తూ…

ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ

4 years ago

మనవార్తలు ,శేరిలింగంపల్లి : హైదరాబాద్ మహానగరంలో గల మియాపూర్ లోని బి కే ఎంక్లేవ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హక్కుల…

జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని _సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్

4 years ago

మనవార్తలు ,బొల్లారం మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. బొల్లారం మున్సిపాలిటీ లో మున్సిపల్…

రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన సీఎం కేసీఆర్ క్షమాపణలుచెప్పాలి _ఎంపీపీ రవీందర్ గౌడ్

4 years ago

మనవార్తలు,జిన్నారం రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని,  జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ…

పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు అందజేసిన జిన్నారం మండలం _ఎంపీపీ రవీందర్ గౌడ్

4 years ago

మనవార్తలు,జిన్నారం జిన్నారం మండలం నర్రిగూడా గ్రామానికి చెందిన జిన్నారం వెంకటేష్ కూతురి వివాహానికి పుస్తె మెట్టెలు మరియు మాదారం గ్రామానికి మంత్రి కుంట చెందిన మునురి రమేష్…

జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, డీఎస్పీ భీమ్ రెడ్డి

4 years ago

_సీసీ కెమెరాలతో మరింత నిఘా మనవార్తలు , పటాన్ చెరు: పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత పెరిగిందని, అవసరమైన ప్రతిచోట సీసీ కెమెరాలు…

ఏపీ ఆర్టీసీ సమ్మె సైరన్..ఆగిపోనున్న బస్సులు

4 years ago

మన వార్తలు ,అమరావతి: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ…

737 లబ్ధిదారులకు జే ఎన్ ఎన్ యూ ఆర్ ఎం, వాంబే ఇండ్ల కేటాయింపు పూర్తి

4 years ago

మనవార్తలు , పటాన్ చెరు నిరుపేదల కోసం నిర్మించిన గృహాలను అవినీతికి తావులేకుండా పారదర్శకంగా కేటాయిస్తున్నమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ…

దళితుల ఆర్థిక అభ్యున్నతికే దళిత బంధు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

4 years ago

పటాన్చెరు నియోజకవర్గం నుండి వంద మంది లబ్ధిదారుల ఎంపిక పటాన్ చెరు బంగారు తెలంగాణలో దళితులందరూ ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రపంచంలోనే మొట్టమొదటి…