మనవార్తలు ,కొల్లూరు:
అకారణంగా విలేకరులను దూషించడమే కాకుండా దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్ పై తగిన చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. కొల్లూరు లో జరిగిన పేకాట రాయుళ్ల అరెస్టు విషయంపై వివరాలను సేకరిస్తున్న మీడియా ప్రతినిధులను రాజు గౌడ్ తన అనుచరులతో వచ్చి ఇష్టానుసారంగా బూతులు తిట్టడమేకాకుండా దాడి చేశారు. దీంతో రాజు గౌడ్ పై మీడియా ప్రతినిధులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరించడం సరైన విధానం కాదని అనిల్ కుమార్ అన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…