తెలంగాణ సిద్ధాంతకర్త జాతిపిత కీర్తిశేషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సారు 10వ వర్ధంతిపురస్కరించుకుని భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ,ఎల్. ఐ. జి లో గల వార్డ్ ఆఫీస్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతు జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ దేవేంద్ర చారి, బీసీ ప్రెసిడెంట్ నర్సింహ చారి, మైనారిటీ ప్రెసిడెంట్ అజీముద్దీన్, వార్డ్ మెంబెర్ యాదగిరి రెడ్డి,నారాయణ రెడ్డి, పాటి సత్యనారాయణ, కృష్ణ గౌడ్,జగన్మోహన్ చారీ, జావిద్, షకీల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…