మనవార్తలు ,వరంగల్
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే అని వి 10 టీవీ తెలుగు చైర్మన్ సురేష్ కుమార్ తెలిపారు బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రముఖ దేవాలయం మేడారం లో సారక్క సమ్మక్క దర్శనం చేసుకున్న టీవీ 10 టీవీ చైర్మన్ వి సురేష్ కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు . ప్రబల్లుతున్న కరోన , ఓమిక్రాన్ వైరస్ వల్ల,రెండు రాష్ట్రాల మరియు దేశ ప్రజలఅందరు సుభిక్షంగా ఉండాలని ఎటువంటి హాని కలగకూడదని, ఈ మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించికొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మాట్లాడుతూమేడారం సమ్మక్క సారక్క జాతర అంటే రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు వస్తారని కోర్కెలుతీర్చే కొంగు బంగారం అని వి 10 టీవీ తెలుగు చైర్మన్, అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వి.సురేష్ కుమార్అన్నారు.
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : పురాతన కాలం నుండి వస్తున్న బాల్య వివాహల గురించిచిన్నపిల్లలు, టీనేజర్లు వారి శారీరక,మానసిక పరిపక్వతకు…
వియెన్ డాంగ్ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై రెండు వారాల కార్యశాల నిర్వహణ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం…
అతి త్వరలో పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ.. నిర్మాణం.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :…