మనవార్తలు, శేరిలింగంపల్లి :
హుజూరాబాద్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రజా నాయకుడు ,ఉద్యమ కారుడు అయిన ఈటెల రాజేందర్ కె మీ ఆముల్యమైన ఓటువెయ్యాలని ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.ఒక్క ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తేనే ఇన్ని పథకాలు వచ్చినపుడు ,ఈటెల గెలిస్తే తెలంగాణ ఎన్నో ప్రజా పథకాలు కొట్లాడి తీసుకొస్తాడని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు హుజూరాబాద్ ప్రజల మీద ఆధారపడి ఉందని తెలిపారు.
ఉద్యమ కారులకు న్యాయం జరగాలంటే , కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొంది ,బంగారు తెలంగాణ కావాలంటే ఈటెల రాజేందర్ ను గెలవాలని కోరారు. యావత్ తెలంగాణ ప్రజలు ,సబ్బండ వర్గాలు ,కులాలకు అతీతంగా ,మతాలకు అతీతంగా ,పార్టీ లకు అతీతంగా కోరుకునేది ఒక్కటే ఈటెల ను గెలిపించాలని కోరారు.తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్ అని, అది హుజూరాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డ మి బిడ్డ నీ గెలిపించండని ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు.
హుజూరాబాద్ ప్రజలు ప్రలోభాలకు లోంగకండి ,పైసలు ఎన్ని ఇచ్చిన తీసుకోండి ,ఈరోజు ఓటు కు 6 వేలు కాదు 10 వేలు. ఇచ్చినా అవి మన డబ్బులే , ఎవ్వరూ ఏమీ ఇచ్చినా తీసుకొని మీకు అందుబాటు లో ఉండే ఈటెల రాజేందర్ కమలం పువ్వు గుర్తుకు మి అమూల్యమైన ఓటు వేసి గెలిపించ గలరని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…