మనవార్తలు , శేరిలింగంపల్లి :
పేద కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రామ్ కార్డులకు ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని బీజేపీ నాయకులు గుండె గణేష్ ముముదిరాజ్ అన్నారు. మియపూర్ డీవిజన్ పరిధిలోని మక్తాలో ఏర్పాటు చేసిన నమోదు ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. మంచి స్పందన వస్తుందని, ఇంకా ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. బీజేపీ ఆ బాధ్యతను తీసుకుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధానకార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, జాజేరావు శ్రీను, గంగారo మల్లేష్, రాము, శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…