ఎన్ సి సి క్యాంపుకు ఎంపిక ఆయిన ఆర్నాల్డ్ పాఠశాల విద్యార్థులు

రామచంద్రాపురం రామచంద్రాపురం అశోక్ నగర్ లోని సేంట్ ఆర్నాల్డ్ పాఠశాలలో ఎన్ సిసి క్యాంపు 33(టి)బిఎన్ బ్యాచ్.సంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ద్వారా 25 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. పాఠశాల ఎన్ సిసి శిక్షనోపాధ్యాయులు శామ్యూల్ ఆల్ఫ్రెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంప్ లోసుబేధార్ జివి శేఖర్ మరియు హావిల్దార్ రంజిత్ సింగ్ లు పాల్గొని ఎంపిక చేయడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ జియో ప్రాస్టిన్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు ఎన్ సిసి క్యాంపుకు ఎంపిక కావడం […]

Continue Reading